కర్నాటకలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు
బెంగళూర్, జూన్ 23 : కర్నాటకలో విద్యుత్ టారిఫ్ల పెంపును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన నిరసనలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. వారి నిరసనలను తాను స్వాగతిస్తున్నానని, అసలు ముందు పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను గుర్తుకు తెచ్చుకోవాలని కాషాయ నేతలకు డీకే శివకుమార్ సూచించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హాలను ముందుగా నెరవేర్చాలని పట్టుబట్టారు.…
