అత్యవసర స్థితిలో పౌర హక్కుల కాలరాత… పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు
జూన్ 25, 1975… ఎమర్జెన్సీ విధించిన దినం సందర్భంగా… ఆంగ్లేయుల పరిపాలన నుండి విముక్తి పొంది స్వాతంత్య్రం సంపాదించుకుని ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాక, 28ఏళ్లకే సదరు స్వాతంత్య్రాన్ని దేశ ప్రజలు కోల్పోవాల్సి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక పై ప్రత్యర్థి రాజ్ నారాయణ్ చేసిన న్యాయ పోరాటంలో ఇందిర కోర్టు తీర్పు ద్వారా…
