Tag prajatantra news

అత్యవసర స్థితిలో పౌర హక్కుల కాలరాత… పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు

జూన్‌ 25, 1975… ఎమర్జెన్సీ విధించిన దినం సందర్భంగా… ఆంగ్లేయుల పరిపాలన నుండి విముక్తి పొంది స్వాతంత్య్రం సంపాదించుకుని ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాక, 28ఏళ్లకే సదరు స్వాతంత్య్రాన్ని దేశ ప్రజలు కోల్పోవాల్సి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక పై ప్రత్యర్థి రాజ్‌ ‌నారాయణ్‌ ‌చేసిన న్యాయ పోరాటంలో ఇందిర కోర్టు తీర్పు ద్వారా…

అవలక్షణాలతో చతికిలబడుతున్న మానవ జీవన ప్రస్థానం

వర్తమానంలో కీర్తి ప్రతిష్ఠలు కేవలం డబ్బు, అధికారం వలనే ప్రాపిస్తు న్నాయి.ఇది కాదనలేని కలికాలపు కఠిన సత్యం. మంచితనం, సంస్కారం, వినయం, విశ్వాసం వంటి విశిష్ఠమైన లక్షణాలకు ధరాతలంపై నెలవు కరువైనది. అహంకారం,స్వార్ధం, కృతఘ్నత వంటి అవలక్షణాలే గొప్ప లక్షణాలుగా భావించే రోజులు వచ్చాయి.  ఔన్నత్యం అంటే అదేదో తెలియని బ్రహ్మపదార్థం గా మారింది. ప్రాచీన…

నదీజలాల అనుసంధానంపై చర్చించాలి

వర్షాభావ పరిస్థితులు పదేళ్లకోసారి తప్పవని నిపుణులు అంటున్నారు. నైరుతి ప్రవేశించినా నేటికీ వర్షం జాడలేదు. అడపాదడపా అక్కడక్కడా పడుతున్న వర్షం లెక్కల్లోకి రాదు. వర్షాలు ముఖం చాటేస్తే జలాశయాలు వట్టిపోతాయి. గతంలో లాగా వాగులు వంకలు పొంగే పరిస్థితి లేదు. వర్షాల తీరు ఇలాగే ఉంటే నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రత్యామ్నాయాలు…

‌ప్రగతి పధంలో భారతదేశ మొబైల్‌ ‌ఫోన్ల రంగం

రాజేష్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, ‌కుమార్‌ ‌వి ప్రతాప్‌ మొబైల్‌ ‌ఫోన్ల ఎగుమతులను ప్రోత్సహించడంలో ఉత్పాదకత తో కూడిన ప్రోత్సాహక (పిఎల్‌ఐ) ‌పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు అంటూ ఇటీవల వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. విలువ జోడింపు తక్కువగా ఉండడం లాంటి కారణాలను కథనాలు ఉటంకించాయి,. కథనాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి…

కుదరని ఏకాభిప్రాయం

సిమ్లాలో మరోమారు భేటీ కావాలని విపక్షాల నిర్ణయం పరస్పరం విమర్శలు చేసుకున్న నేతలు పాట్నా, జూన్‌ 23 : 2024 ‌సార్వత్రిక సమరంలో పాలక బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో బిహార్‌ ‌సీఎం నితీష్‌ ‌కుమార్‌ ‌నివాసంలో జరిగిన విపక్షాల భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో త్వరలో సిమ్లాలో మరోసారి భేటీ…

సోనియా తెలంగాణ ఇచ్చారు..

రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి కృతజ్ఞత తెలిపే సమయం వొచ్చింది మళ్లీ మోసపోవద్దు… ప్రజలకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‘‘‌తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండు. బాప్‌ ఏక్‌ ‌నంబర్‌.. ‌బేటా…

ద్వైపాక్షిక సంధాలకు యుఎన్‌ ‌కాంగ్రెస్‌ ‌సమర్థన ప్రశంసనీయం

యుఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 23 : ‌యుఎస్‌ ‌హౌస్‌ ఆప్‌ ‌రిప్రెజెంటెటివ్స్ ‌స్పీకర్‌ ‌కెవిన్‌ ‌మేక్‌ ‌కార్థీ, సీనెట్‌లో సంఖ్యాబలమున్న నేత చార్ల్ ‌స్‌ ‌శూమర్‌, ‌సీనెట్‌లో రిపబ్లికన్‌ ‌పార్టీ నేత మిచ్‌ ‌మేక్‌ ‌కోనెల్‌, ‌సభలో డెమోక్రెటిక్‌ ‌పార్టీ నేత హకీమ్‌ ‌జెఫ్రీస్‌లు ఆహ్వానం…

విపక్షాలు కాదు..ప్రజలు ఏకం కావాలి

పాట్నా సమావేశంపై మంత్రి కెటిఆర్‌ ‌స్పందన దేశానికి కాంగ్రెస్‌, ‌బిజెపి చేసిందేవి• లేదు అందుకే రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నాం హైదరాబాద్‌ ‌కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేస్తాం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ను కలిసిన కెటిఆర్‌ ‌కంటోన్మెంట్‌ ‌భూములు బదలాయించాలని వినతి న్యూ దిల్లీ, జూన్‌ 23 : ‌రాజకీయ పార్టీలు ఒక్కటి…

బీహార్‌లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌లో పునరుత్తేజం: కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

పాట్నా, జూన్‌ 23 : ‌బిహార్‌లో కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా పార్టీ పునరుత్తేజానికి దోహదం చేస్తుందని ఏఐసీసీ చీఫ్‌ ‌మల్లికార్జున్‌ ‌ఖర్గే అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కార్యాలయం సదకత్‌ ఆ‌శ్రమ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్య కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించిన…