Tag prajatantra news

నల్లగొండలో ప్రైవేట్‌ ‌ఫ్రూట్‌ ‌మార్కెట్‌లో దారుణం..

ఏసీ సిలిండర్‌ ‌పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మాంసం ముద్దలైన మృతదేహాలు..కేసు నమోదు చేసి పోలీసుల విచారణ నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌నల్లగొండలోని బర్కత్‌ ‌పురా కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్‌ ‌ఫ్రూట్స్ ‌కంపెనీ కోల్డ్ ‌స్టోరేజి లో ఏసి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌మారుస్తుండగా పేలి అక్కడిక్కడే…

సామాజిక తెలంగాణ ఎప్పుడు ?

‘‘‌సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి మరియు ఆర్థిక అవకాశాలు హైదరాబాద్‌ ‌వంటి పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకరించబడతాయి, అయితే గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలు మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ  ఉపాధి అవకాశాలను పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పట్టణ-గ్రామీణ విభజనను తగ్గించడం  అన్ని ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని…

ఎయిడెడ్‌ ఉద్యోగుల వేతన వెతలకు విముక్తి కోరుతూ ఒక విన్నపం

కుటుంబంలో కష్టాలు, కన్నీళ్ళు కలిగినప్పుడు ‘‘నేనున్నాను’’, మీరు నిమ్మలంగా ఉండండి అని ఆ కుటుంబ పెద్ద భారం మీదేసుకుని బాధ తీరుస్తాడు. తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద అయిన మా గౌరవనీయ ముఖ్యమంత్రిగారికి, బతుకు వెతల లోతుల్లోంచి పుట్టిన ఒక వేదనాగీతం ఈ లేఖ. మీరు మాకు ప్రభువు. అంటే తండ్రి. మేము మీ ప్రజలము…

ఇం‌తకూ ఏ రెండు పార్టీలు ఒక్కటిగా ఉన్నట్లో !!

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ  రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలు తీవ్రతరం అవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిత్యం రాష్ట్రంలో రాజకీయ వేడి రాచుకుంటోంది. ప్రధానంగా మూడు ప్రధాన పార్టీలు చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈ మూడు పార్టీలుకూడా ఒకదానిపైన ఒకటి నిందారోపణలు చేసుకుంటూ ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన…

ఇం‌కెంతకాలం కెసిఆర్‌ అరాచకాలు

భూములను అప్పనంగా కాజేస్తున్నారు మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌సీఎం కేసీఆర్‌ అరాచకాలను, అక్రమాలను ఇంకెంతకాలం సహిద్దామని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దపు దగా సందర్భంగా కాంగ్రెస్‌ ‌నిరసలను చేపడితే ఎందుకు అరెస్టులు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంతా…

నిద్ర మాత్రలు మింగిన మెడికల్‌ ‌విద్యార్థి !

కాకతీయ మెడికల్‌ ‌కాలేజీలో మరో పిజి విద్యార్థిని లాస్య ఆత్మహత్యా యత్నం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌వరంగల్‌ ‌కాకతీయ మెడికల్‌ ‌కళాశాలలో నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. పీజీ ఆర్థోపెటిక్‌ ‌ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్య స్వస్థలం హైదరాబాద్‌గా తెలుస్తుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న లాస్య శుక్రవారం రాత్రి 8ఎం…

తెలంగాణ బిజెపిలో గందరగోళం

రాష్ట్ర పార్టీ తీరుతో అధిష్టానంలో అసహనం హుటాహుటిన దిల్లీకి కిషన్‌ ‌రెడ్డి అంతకు ముందే దిల్లీ చేరుకున్న ఈటల, రాజగోపాల్‌ ‌రెడ్డి నేడు రాష్ట్ర పర్యటనకు నడ్డా…నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ కర్నాటకలో ఓటమి తరువాత రాష్ట్రంలో మారిన పార్టీ ముఖచిత్రం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌తెలంగాణ బిజెపిలో గందరగోళం కనిపిస్తుంది. ఉన్నవాళ్లు ఉంటారా…

అమరులకు ‘‘జోహార్‌’’

స్వరాష్ట్ర సాధన పోరులో యువకిశోరాలు దండుగట్టి రణ దండోరా మోగించినయ్‌ ‌మరిగే నెత్తురు పిడికిళ్ళెత్తి వలసవాదుల పాలన మీద ధిక్కార జ్వాల రాజేసినయ్‌ ‌జై తెలంగాణ నినాదమెత్తి బూర్జువా శక్తుల గుండెలపై మిలియన్‌ ‌మార్చ్ ‌చేసినయ్‌ ‌కాఖీ లాఠీ దెబ్బకు వెరవక తుపాకి తూటాకు తలొగ్గక తిరుగుబాటుకు తెగబడ్డయ్‌ ‌ప్రాణాల గడ్డిపోచగా ఎంచి తెగించి పోరాటం…

ద్యూత క్రీడ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ధృతరాష్ట్రుడు విదురునితో సంప్రదించి చెబుతానన్నాడు. ధుర్యోదనుడు మాత్రం తన అభిమతం నెరవేరకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ధృతరాష్ట్రుడు అంత పనిచేయవద్దని చెబుతూ, సహస్రస్థంభాలతో, నూరు ద్వారాలు కలిగి, చిత్ర విచిత్రమూన కళారూపాలు కలిగిన మనోహరమైన సభాభవన నిర్మాణాన్ని ఆరంభించమన్నాడు. విదురుడు మాత్రం రాబోయే ప్రమాదాల గురించి చెప్పినా, ధృతరాష్ట్రుడు తన…