Tag prajatantra news

అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు

‘‘1969 ‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి,శివసాగర్‌ ‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి…

 ధ్వంసమైపోతున్న జీవ వైవిధ్యం!

మన దేశంలోని జీవ వైవిధ్య సంపద మనకు గర్వకారణం.  జీవ వైవిధ్యం ప్రకృతి స్వరూపం, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం నిహితమై ఉండడం ప్రకృతి స్వభావం! స్వరూపం ఛిన్నాభిన్నం అవుతుండడం శతాబ్దాల వైపరీత్యం, ఫలితంగా ప్రకృతిలో నిహితమైఉన్న స్వభావ సమన్వయం కూడ నశించిపోతోంది! వృక్షజాలం, జంతుజాలం పరస్పరం పరిపోషకాలు కావడం ప్రకృతి సతత హరిత…

కెసిఆర్‌పై, బిఆర్‌ఎస్‌పై బురదజల్లే యత్నం

విచారణల పేరుతో పాలన పక్కదారి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జగదీష్‌ రెడ్డి కెసిఆర్‌ను అరెస్ట్‌ చేయించే తొందరలో బిజెపి ఉందని ఆరోపణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు…

తప్పులను సమర్థించుకుంటున్న కెసిఆర్‌

చత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు.. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట కోదండరామ్‌ వివరణ ఆధారాలు కమిషన్‌ ముందుంచామని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేసీఆర్‌ చేసిన తప్పులను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. మంగళవారం భదాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై…

గుత్తాపై అవిశ్వాసం..?

  రాష్ట్రంలో మరో పొలిటికల్‌ వార్‌ సంఖ్యాబలం పెంచుకునే ఎత్తుగడలో కాంగ్రెస్‌ మండలిలో సంఖ్యాబలంతోనైనా ఉనికి చాటుకునేందుకు బిఆర్‌ఎస్‌ యత్నం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు (మండువ రవీందర్‌రావు) రాష్ట్రం మరో పొలిటికల్‌ వార్‌కు సిద్ధం అవుతున్నది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) శాసన మండలిలో తనకున్న సంఖ్యాబలాన్ని…

ప్రపంచస్థాయి నగరాలతో హైదరాబాద్‌ పోటీ

ఆరు నెలలుగా అన్ని రంగాల్లో ప్రగతి.. కుష్‌ మన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ ప్రతినిధులతో సిఎం రేవంత్‌ రెడ్డి భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 :అభివృద్ధిలో ప్రపంచస్థాయి నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆరు నెలలుగా తాము చేపట్టిన వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలతో మరింత అద్భుతంగా తయారవుతుం దన్నారు.…

స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు

ఎవరినీ వదిలేది లేదన్న మంత్రి పొన్నం కరీంనగర్‌ ‌మున్సిపాలిటీపై సమీక్షా సమావేశం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 18 : ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పెద్దలు కరీంనగర్‌ అభివృద్ధిని విస్మరించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు. కరీంనగర్‌లో•బుల్‌ ‌బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసునన్నారు. స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. జంక్షన్ల పేరుతో అంచనాలు…

కార్పోరేట్‌ పాఠశాలల దోపిడీకి కల్లెం వేయగలమా?

తామంతా సర్కార్‌ బడుల్లోనే చదివామని, స్కూళ్లను ఆధునీ కరిస్తామని, డిఎస్సీతో ఉపాధ్యా పోస్టులను భర్తీ చేస్తామని, పాఠశాలల ఆధునీకరణకు 2వేల కోట్లు కేటాయిస్తామని  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి చేసిన తాజా ప్రకటన ఎంతో ఊరటనిచ్చేదిగా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో  కొత్త ప్రభుత్వాల సమయంలో పాఠశాలలు నూతనోత్సాహంతో కొత్తగా ప్రారంభం అయ్యాయి.   ఈ క్రమంలో…

మండుతున్న కూరగాయల ధరలు

రోజురోజుకు కూరగాయల ధరలు మండుతున్నాయి. వేసవికాలంలో ఎండలు ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతను ఈ సంవత్సరం చూశాం.ఇప్పుడిప్పుడే ఎండలు తగ్గి చల్లబడుతుందన్నటువంటి తరుణంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలను మంట నేక్కిస్తున్నాయి.మామూలుగా అయితే వేసవిలో కూరగాయల ధరలు పెరగడం వర్షాకాలం రాగానే తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు అది దానికి విరుద్ధంగా ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా…