Tag Prajatantra Articles

ప్రపంచంలోనే ఖైరతాబాద్‌ ‌గణపతి ప్రసిద్ధి

Khairatabad ganesh is famous in the world

ఇక్కడి వినాయకుడి దర్శనం పూర్వజన్మ సుకృతం నిర్వాహకుల కృషి గొప్పది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌ప్రపంచంలోనే మన ఖైరతాబాద్‌ ‌వినాయకుడు ప్రసిద్ధి చెందాడని, ఒకప్పుడు వినాయక చవితి అంటే ముంబై గుర్తుకు వొచ్చేదని, కానీ ఇప్పుడు దేశమంతా ఒకటే మాట అంటున్నదని, ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌మహారాజ్‌కి…

‌మద్యం మార్కెట్‌ ‌లో సంక్షోభాలు!

telugu news update, breaking news, short news, cm revanth reddy

తయారీ, సరఫరాపై ముడిసరుకు రేట్లలో హెచ్చుతగ్గుల ప్రభావం   న్యూట్రల్‌ ఆల్కోహాల్‌ ‌ధరల మార్కెట్లో ఒడిదుడుకులు ఆల్కోహాల్‌ ‌పరిశ్రమలో ప్రభుత్వ ప్రమేయం ప్రభుత్వాల నుంచి దొరకని ఆశించిన మద్దతు వివరాలు వెల్లడించిన లండన్‌ ‌మద్యం కన్సల్టెన్నీ సంస్థ ఐడబ్యుఎన్‌ఆర్‌ ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 15 : ‌వొచ్చేవన్నీ పండగలే. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.…

‌మొన్నటి ఎన్నికలు సెమీఫైనలే.. ముందున్న ఫైనల్స్

కలిసికట్టుగా కాంగ్రెస్‌ ‌పార్టీని ముందుకు.. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం.. వొచ్చే మూడు నాలుగు నెలల్లో బీసీ కులగణన రూ.2 లక్షల రుణమాఫీతో రైతుల కళ్లలో ఆనందం..   మా కార్యకర్తల జోలికివస్తే ఊరుకోం..   గాంధీభవన్‌ ‌కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌బాధ్యతల స్వీకరణ హైదరాబాద్‌,…

భాష ప్రాతిపదికన వివక్ష ఉండదు

హిందీ పాత్రికేయులకు సమాన ప్రాతినిధ్యం తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ‌కె.శ్రీనివాస్‌ ‌రెడ్డి ‌హిందీ పాత్రికేయులకూ సమాన ప్రాతిన్యిం కల్పిస్తామని, భాషా ప్రాతిపాదికన వివక్ష ఉండబోదని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ‌కే.శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ హిందీ జర్నలిస్టస్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో జాతీయ హిందీ దినోత్సవ…

రాకెట్‌ ‌లాంఛర్‌లతో భద్రతా జవాన్‌లపై మావోయిస్టుల దాడి

భద్రతా బలగాల ఎదురు దాడి 20 రౌండ్‌ల కాల్పులు జరిపిన్డ మావోయిస్టులు 40 మంది పాల్గొనట్లు పోలీస్‌ ‌వర్గాల అంచనా రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ కోసం వెళ్తున్న పౌరహక్కుల నేతలు అరెస్ట్…‌ విడుదల ‌భద్రత బలగాల క్యాంపుపై మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి రాకెట్‌ ‌లాంఛర్లతో దాడికి దిగారు. సుమారు 20 రౌండ్‌లు కాల్పులు జరిపినట్లు పోలీస్‌…

వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం

సివిల్‌ ‌సప్లై కార్పొరేషన్‌ను మరింత పాతాళంలోకి తొక్కే కుట్ర దాదాపు రూ. 750 కోట్లకు పైగా స్వాహాకు యత్నం బిజెపి డిప్యూటీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌పాయల్‌ ‌శంకర్‌ ‌సీబీఐ విచారణకు డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బిజెపి డిప్యూటీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌పాయల్‌ ‌శంకర్‌ ఆరోపించారు.…

మజ్లిస్‌కు భయపడుతున్న సిఎం రేవంత్‌

అం‌దుకే విమోచనోత్సవాలకు దూరం పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శ ‌మజ్లిస్‌ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌విమర్శించారు. కేంద్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. సీఎం రేవంత్‌ ‌విమోచన దినమని ఎందుకు పలకట్లేదని ప్రశ్నించారు. ఈ…

హైడ్రా ముమ్మాటికీ చట్టబద్ధ సంస్ధ

టాస్క్‌ఫోర్స్ ‌తరహాలో అధికారాలు… త్వరలో ఆర్డినెన్స్…అసెంబ్లీలో బిల్లు కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి ‌హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇది చట్టబద్ధమైనదేనని, జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారని, దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్‌ ‌నెల లోపు ఆర్డినెన్స్ ‌రానుందని, విశేష…

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న బిఆర్‌ఎస్‌

‌కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం రాజకీయాలకు అతీతంగా నిమజ్జనం అందరూ శాంతియుతంగా పాల్గొనాలని వినతి ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ…హైదరాబాద్‌ ‌వాసులను కాంగ్రెస్‌ ఏనాడూ విమర్శించలేదన్నారు. ఆంధ్రా ప్రజలను గతంలో కేసీఆర్‌ ‌దారుణంగా విమర్శించారని ఆరోపించారు.…

You cannot copy content of this page