Tag Prajatantra Articles

మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం

CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంజాన్‌ ‌మాసం ప్రారంభం సందర్బంగా ముస్లింలకు శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్‌ ‌మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు  సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ…

ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కు పాదం

ప్రభుత్వ పనులకు టీజీ ఎండీసీ నుంచే ఇసుక సరఫరా •మైనర్‌ ‌మినరల్స్ ‌బ్లాక్‌ల వేలానికి టెండర్లు పిలవండి… •గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కఠిన…

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌ప్రమాదంలో 8 మంది సజీవ సమాధి

•భౌతిక కాయాల వెలికితీతకు తీవ్రంగా కృషి •సహాయక చర్యల్లో పొరపాట్లు లేవు : మంత్రి జూపల్లి దోమలపెంట, ప్రజాతంత్ర, మార్చి 1 : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకు పోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ మేరకు ప్రమాదంపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఉదయం టన్నెల్‌ ‌ప్రమాద…

ఉత్తరాఖండ్‌ ‌ప్రమాదంలో నలుగురు దుర్మరణం

•కొనసాగుతున్న సహాయక చర్యలు డెహ్రాడూన్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ఉత్తరాఖండ్‌లో కొన్ని రోజులుగా మంచు కురుస్తుండడంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన క్రమంలో ప్రమాదానికి గురైన వారిలో నలుగురు మృత్యువాత పడ్డారు. మంచుచరియలు విరిగిపడ్డ కారణంగా వాటిని తొలగిస్తున్న కార్మికుల్లో 55 మంది అక్కడే చిక్కుకుపోయారు. శుక్రవారం నుంచి కొనసాగుతోన్న సహాయక చర్యల్లో భాగంగా…

ఒకసారి విన్నంతనే చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి .. కవితా ప్రయోగంలో యతి తప్పు

చూపించిన అలనాటి తెలంగాణ కవి! కాకతీయ కలగూర గంప – 23 అలనాటి నిజాం పాలిత హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో తెలుగు కవులున్నారా? అని అపహాస్యం చేసే రోజుల సంఘటన ఇది.ప్రఖ్యాత జంట కవులు, అవధాన పం• •తులైన ‘తిరుపతి వెంకట కవులు’ అంటే ఏ కొద్దిమంది కవులకు మాత్రమే తెలుసు. కాని 1960 -70 లలో…

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు.1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్‌ ‌లో పుట్టిన అయన…

పడిపోతారా? పడగొడతారా !?

ఊహలు, కలలు రెండు వైపులా పదును ఉన్న కత్తులు. అవి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని  ఇచ్చేమాట ఎంత నిజమో, మత్తును, మభ్యపాటును, ఆత్మవంచన ను కలిగించే మాట కూడా అంత నిజం. కోలుకోలేని ఓటమి వాస్తవ ప్రపంచంలో ఎదుర య్యాక, ఏదో ఒక అవాస్తవ ఊహను కావులిం చుకుంటే తప్ప, మనోవ్యాధి తీరదు. తెలంగాణ రాష్ట్రమూ, కెసిఆర్‌…

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన సక్సెస్‌ ‌స్టోరీని మనమే చెప్పుకోవాలి •మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి •టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పార్టీ కార్య క్రమాలు, ప్రభుత్వ నిర్ణ యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి…

ఆదివాసీ జానపద కళలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఛిద్రం చేస్తున్న ప్రపంచీకరణ

Endangered tribal traditional arts and instruments

అంతరించిపోతున్న  గిరిజన సాంప్రదాయ కళలు  వాయిద్యాలు గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబలైజేషన్‌ ‌పేరిట శరవేగంగా చొచ్చుకు వస్తున్న  విదేశీ సంస్కృతి మూడవ ప్రపంచ దేశాల సంస్కృతిక  వైవిద్యాన్ని ధ్వంసం చేస్తున్నది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం  కలిగిన మూడవ ప్రపంచ దేశాల్ని తమ పిడిగిల్లో బిగించడానికి ఈ సాంస్కృతిక  దాడి ఆధిపత్య రాజ్యాల చేతిలో ఓ గొప్ప…