Tag PM Narendra Modi

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం అమ్ముల‌పొదిలో అత్యాధునిక అస్త్రాలు యుద్దనౌకలను జాతికి అంకితం చేసిన మోదీ ముంబయి, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15: ‌భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో మూడు అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్‌ ‌సూరత్‌, ఐఎన్‌ఎస్‌ ‌నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ‌వాఘ్‌షీర్‌లను బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబయిలోని నేవల్‌ ‌డాక్‌యార్డ్‌లో…

ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరింపులు

అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం న్యూదిల్లీ, డిసెంబర్‌7 : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామని ఒక బెదిరింపు సందేశం వాట్సాప్‌ ద్వారా ముంబై పోలీసులకు శనివారం అందింది. ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌ లైన్‌ కు పంపిన ఆ మెసేజ్‌ లో మోదీని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఐఎస్‌ ఐ ఏజెంట్లు బాంబు పేలుళ్లకు కుట్ర…

ద్వైపాక్షిక సంబంధాలు లోపేతం అయ్యేనా?

Will bilateral relations deteriorate?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు ఖండాల్లో మూడు దేశాలు పర్యటిస్తున్నారు. నవంబర్‌21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌, గయానా దేశాలను సందర్శించనున్నారు. గ్లోబల్‌ సౌత్‌ నినాదంతో ప్రపంచం లోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ మూడు…

కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

3 percent increase in DA for central employees

రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర పెంపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూదిల్లీ,అక్టోబర్‌16: మోదీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఒకవైపు కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు కానుకగా ఇస్తూనే మరోవైపు రైతులకు కూడా ప్రభుత్వం భారీ దీపావళి కానుకగా ఇచ్చింది. వాస్తవానికి రబీ సీజన్‌లో…

2028 ‌డిసెంబర్‌ ‌వరకు ఉచిత బియ్యం పంపిణీ

free ration supply till 28th

ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ ‌లోథాల్‌లో ‘నేషనల్‌ ‌మారిటైమ్‌ ‌హెరిటేజ్‌ ‌కాంప్లెక్స్’ అభివృద్ధి కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం న్యూదిల్లీ,అక్టోబర్‌ 9: ‌ దిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని మాత్రమే…

గతమంతా కుంభకోణాలు.. అవినీతిమయం

కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని దివాలా దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాలు ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో దూసుకు పోతున్న దేశం రక్షణరంగం ఆధునీకతను సంతరించుకుంది కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశాం వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం రాహుల్‌గాంధీవి పిల్ల చేష్టలు..హిందువులను అవమానించారు ఈ దేశం రాహుల్‌ను ఎప్పటికీ క్షమించదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో…

గిరిజన యూనివర్శిటీ ఆలస్యానికి కారణం కేసీఆర్‌

బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ ఏనాడు హామీ ఇవ్వలేదు.. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు గత పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు.గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన…

You cannot copy content of this page