Tag PM Modi Updates

జార్ఖండ్‌లో చొరబాటుదారులను ఏరివేస్తాం..

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. లాక్కున్న భూములను తిరిగి ఇచ్చే బాధ్యత మాదే పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ రాంచీ, నవంబర్‌ 04 : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చాయిబసలో నిర్వహించిన ఎన్నికల…

కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

3 percent increase in DA for central employees

రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర పెంపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూదిల్లీ,అక్టోబర్‌16: మోదీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఒకవైపు కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు కానుకగా ఇస్తూనే మరోవైపు రైతులకు కూడా ప్రభుత్వం భారీ దీపావళి కానుకగా ఇచ్చింది. వాస్తవానికి రబీ సీజన్‌లో…

2028 ‌డిసెంబర్‌ ‌వరకు ఉచిత బియ్యం పంపిణీ

free ration supply till 28th

ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ ‌లోథాల్‌లో ‘నేషనల్‌ ‌మారిటైమ్‌ ‌హెరిటేజ్‌ ‌కాంప్లెక్స్’ అభివృద్ధి కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం న్యూదిల్లీ,అక్టోబర్‌ 9: ‌ దిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని మాత్రమే…

‌ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్‌

తయారీ రంగంలో గ్లోబల్‌ ‌హబ్‌గా.. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి.. ప్రపంచం ఎదుగుదలలో భారత్‌ది ప్రత్యేక పాత్ర వికసిత్‌ ‌భారత్‌ 2047’ ‌నినాదం..140 కోట్ల మంది ప్రజల కల దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు వొచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్‌ ‌సీట్ల పెంపు నూతన నేర చట్టాలతో న్యాయానికి ప్రాధాన్యత మహిళలపై అఘాయిత్యాలకు కఠిన చర్యలు…

నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీలపై చర్చలేవీ?

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నిత్యం సభలో ప్రధాని మోదీ ఉండడం లేదు. సమస్యలను లేవనెత్తినప్పుడు లేచి సమాధానం ఇవ్వడం బాధ్యత. ఈ సమావేశాల్లో కూడా అధికార పార్టీ తీరు మారడం లేదు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా, సమయోచితంగా, ప్రజలు మెచ్చుకునేలా సమాధానాలు ఇవ్వడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. నీట్‌పై జరిగిన చర్చలో ఇది కనిపించింది.…

విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా విధానాలు

అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడడానికి సమయమివ్వలేదని బెంగాల్‌ సిఎం మమత వాకౌట్‌ పలువురు ఇండియా కూటమి సిఎంల బహిష్కరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 27 : దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్‌…

అబద్ధాలు చెప్పడం..తప్పుదోవ పట్టించడం ప్రధానికి అలవాటు

మాకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకే వాకౌట్‌ ‌రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ‘ఇండియా’ వాకౌట్‌పై ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 3 : అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రధాని మోదీకి అలవాటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే విమర్శించారు. బుధవారం రాజ్య సభలో ప్రధాని మోదీ ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న…

గతమంతా కుంభకోణాలు.. అవినీతిమయం

కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని దివాలా దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాలు ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో దూసుకు పోతున్న దేశం రక్షణరంగం ఆధునీకతను సంతరించుకుంది కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశాం వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం రాహుల్‌గాంధీవి పిల్ల చేష్టలు..హిందువులను అవమానించారు ఈ దేశం రాహుల్‌ను ఎప్పటికీ క్షమించదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో…

You cannot copy content of this page