Tag News Now

భూమి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

(ప్రజాతంత్ర, ప్రత్యేకప్రతినిధి )  భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు. కాని, తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రధానంగా భూమిచుట్టూరా తిరుగుతున్నాయి.  వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య నాలుగు అంశాలు నలుగుతున్నాయి. అందులో అందరి నోళ్ళలో ఎక్కువగా నానుతున్నది మాత్రం  ధరణి పోర్టల్‌ వ్యవహారం. ఆ తర్వాత క్రమంలో విద్యుత్‌,…

తొమ్మిదేళ్ళ భారాస మెగా షో ఫలించేనా?

గత తొమ్మిదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మెగా షోతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ ఉపయోగించుకుంది…. వ్యవసాయ రంగంలో పుష్కలంగా నీరు పరవళ్ళు తొక్కుతున్నాయి. వేసవిలో తెలంగాణలో చెరువులు మత్తళ్లు దూకుతు, చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందించింది.  తెలంగాణ మాగాణంగా మారిపోయింది. జలవిజయంలో కాళేశ్వరం…

భద్రాద్రి రామాలయంను అభివృద్ధి చేసే బాధ్యత మాదే

కేసీఆర్‌ పాలనలో స్వామివారి కల్యాణానికి ఒకసారి మాత్రమే వచ్చారు బపోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కుటుంబ తెలంగాణ అయ్యింది బకేసీఆర్‌ కుటుంబంలో కొలువులు వచ్చాయికానీ..నిరుద్యోగులకు రాలే బకాంగ్రెస్‌ను గెలిపించి కేసీఆర్‌ చెంప చెళ్లు మనిపించాలి బకాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమపథకాలతో రాష్ట్ర అభివృద్ధి బభద్రాచలం కాంగ్రెస్‌ పార్టీ కార్నర్‌మీటింగ్‌లో   పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ భద్రాచలం/చర్ల/దుమ్ముగూడె,ప్రజాతంత్ర,నవంబర్‌్‌…

కేసీఆర్‌ జైత్రయాత్ర ఆగదు.. ఇక ఆగడే ..!

తెలంగాణలోని అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ గెలుపు, ఓటమి పై మీడియాలో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు ప్రజలకు చికాకు పెట్టుతున్నాయి. దానితో ఎవరికి వారు మేధావులుగా కంప్యూటర్‌ ముందు కూర్చొని తమ మనసులోని భావంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, ఓ వార్తా కథనాన్ని అల్లుతున్నారు. ఇంకా…

భదాద్రి రామయ్యను చిన్నచూపు చూడలేదు…నాపేరులోనే రాముడు

గెటిస్తే యాదాద్రిలా భదాద్రి రామాలయం అభివృద్ధి భద్రాచలం వరద నివారణకు శాశ్వత పరిష్కారం గత రెండు ఎన్నికల్లో ఇక్కడ మేము గెలవలేదు…అందుకే గ్యాప్‌ ‌వొచ్చింది గాడిదకు గడ్డివేస్తే…ఆవు పాలు ఇవ్వదు మమ్మల్ని నమ్మండి…కారుకు వోటు వేయండి భద్రాచలం రోడ్‌షోలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటి రామారావు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌• 19 : ‌గతంలో…

ధరణితో రైతులకే అధికారం ఇచ్చాం

దానితోనే ఇప్పుడు రైతుబంధు వొస్తుంది •కాంగ్రెస్‌ ‌వొస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ •పైరవీకారులు, దలారులు కూడా వొస్తరు • భూములను మీరు కాపాడుకుంటారా లేదా •ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో ఆలోచించాలి •నిజామాబాద్‌ ‌రూరల్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన…

తెలంగాణలో జరుగుతున్న పోటీ నమ్మకానికి…అమ్మకానికి మధ్య

కాంగ్రెస్‌ ‌గెలిస్తే ప్రజల పాలన వొస్తది ఉచిత కరెంటుపై కాంగ్రెస్‌దే పేటేంటు దొరల గడీలను బద్ధలు కొట్టే సమయం అసన్నమైంది నేను జైలుకు పోవడానికి ఎర్రబెల్లే కారణం సర్పంచులు అత్మహత్యలు చేసుకున్నా ఆయన పట్టించుకున్న పాపాన పోలే దలారులతో ఝాన్సీ పౌరసత్వాన్ని అడ్డుకున్నాడు పాలకుర్తి జనగర్జన సభలో పీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి పాలకుర్తి, ప్రజాతంత్ర, నవంబర్‌…

మోసం కేసీఆర్‌ ‌నైజం

మాట తప్పడం ఆయనకు అలవాటు బిజెపి బి టీం బిఆర్‌ఎస్‌ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే ‌ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌ ‌లక్షణమని  ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో…

కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు దొందూ దొందే

తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ‌కష్టాలు తప్పవు మంత్రి కెటిఆర్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌మోదీ సర్కార్‌ ‌తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధిని అడ్డుకుందని మంత్రి కెటిఆర్‌ ఆరోపించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ 24 ‌గంటలు కరెంట్‌ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మనం…