నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందిస్తాం

తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది నష్టపోయిన పంటల నివేదిక అందించండి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం అమృతండా, లక్ష్మిపూర్, కర్లపల్లి,…

