Tag Kakatiya University

క్యాన్సర్ వ్యాధిపై అవ‌గాహ‌న పెంచుకోవాలి..

Geeta K Vemuganti

 క్యాన్సర్ వృద్ధికి ఎక్స్‌ట్రా సెల్లులార్ వెసికిల్స్ పాత్ర కీలకం అంకాలజీ ప్రొఫెసర్ గీతా కె. వేముగంటి కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర : మానవ శరీరంలో క్యాన్సర్ (Cancer) పురోగతికి కారణమైన చిన్న ఎక్స్‌ట్రా సెల్లులార్ వెసికిల్స్ పాత్ర కీలకంగా పనిచేస్తుందని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల అంకాలజీ ప్రొఫెసర్ గీతా కె. వేముగంటి (Dr.Geeta…

Cancer : జంక్ ఫుడ్ తో గర్భాశయ క్యాన్సర్

Cancer

ప్రొఫెసర్ రమా సరళాదేవి కాళోజి జంక్షన్ /హన్మకొండ, ప్రజాతంత్ర ఆగస్టు 19 : జంక్ ఫుడ్ తినడం వల్లనే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ (Ovarian Cancer) వొచ్చే ప్రమాదముంద‌ని ములుగు ప్రభుత్వ మెడికల్ కళాశాల గర్భాశయ విభాగం ప్రధాన అధిపతి ప్రొఫెసర్ రమా సరళాదేవి అన్నారు. మంగళవారం కేయూ క్యాంపస్ లోని ఫార్మసీ కళాశాలలో తెలంగాణ…

ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగండి

కేయూ వీసీ కె ప్రతాపరెడ్డి కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 18 : కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) లో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలో ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం…

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వ‌హిస్తున్నాం..

Telangana Science Congress 2025

ఈనెల 19 నుంచి 21 వరకు తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్ – 2025” రెండు ప్లీన‌రీలు, మొత్తం 65 ఉపన్యాసాలు, జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, సంస్థల ప్రతినిధులు హాజ‌రు  వివ‌రాలు వెల్ల‌డించిన కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 18 : విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించడమే…

కెయు సమగ్రాభివృద్ధికి సమష్టి కృషి

kakatiya university

 కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర మే 27 : అన్ని రంగాల్లో  కాకతీయ విశ్వవిద్యాలయ (kakatiya university) సమగ్రాభివృద్ధికి సమష్ఠిగా కృషి చేస్తున్నామని  కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం  కెయు సెనెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.…

సమ సమాజ స్థాపన కోసమే రాజ్యాంగ వ్యవస్థ

Kakatiya University

రాజ్యాంగ పరిరక్షణలో అందరం భాగస్వాములు కావాలి జస్టిస్ పిఎస్ నారాయణ కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర మార్చి 18 : సమ సమాజ స్థాపన కోసం రాజ్యాంగ వ్యవస్థ ఉపయోగపడుతుందని, సెక్యులర్ భావాలతో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతి ఆర్టికల్ దేశ ప్రజలందరికీ దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నారాయణ (Justice PS…

సమస్యల సుడిగుండంలో కాకతీయ విద్యార్థుల చదువులు…!?

విశ్వవిద్యాలయాలు భావి భారత పౌరులను ఉన్నంతగా తీర్చిదిద్దే కేంద్రాలు సమాజంలోని అభివృద్ధికర మార్పులకు పురుడు పోసే ప్రదేశాలు!   అవినీతి అరాచకత్వం మూఢనమ్మకాలు బాల్య వివాహాలు వంటి సాంఘిక రుగ్మతలను ఓడిరచేసే శిక్షణ కేంద్రాలు. ఇటువంటి నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయాలు ఆ విద్యాలయ విద్యార్థులు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజ మార్పు కోసం సత్యశోధన…

కెయూ ఉమెన్స్ ‌హాస్టల్‌లో ఊడిపడ్డ పెచ్చులు

ఆందోళనకు దిగిన విద్యార్థులు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 :  వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ హాస్టల్‌లో సీలింగ్‌ ‌ఫ్యాన్‌ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ ‌హాస్టల్‌లోని ఓ గదిలో శుక్రవారం అర్ధరాత్రి స్లాబ్‌ ‌పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…