Tag janadharmo vijayathe article

ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు

“1983లో ఎం.ఎస్. ఆచార్యగారు రాసిన “ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు” అనే సంపాదకీయం ఒక పార్టీని, ఒక నాయకుడిని విమర్శించిన రాజకీయ వ్యాఖ్య కాదు. అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రమంగా పెరుగుతున్న ఒక మౌలిక లోపాన్ని గుర్తించిన రాజ్యాంగపరమైన హెచ్చరిక. అందుకే నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా అది నేటి రాజకీయ పరిస్థితులను చదువుతున్నట్లే అనిపిస్తుంది..” 58 జనధర్మో…

జామీను ‘‘నేనిస్తాసార్‌’’ అన్న మల్లేశం

14.‘‌జనధర్మో’ విజయతే  మిత్రులు లేకపోతే ఎవరూ లేరన్నట్టే. భార్య లేదా భర్త అయితే మంచి మిత్రులైతే అది చాలు. ఎన్నో సార్లు ఆచార్య ఇంటిపైన ఎన్నో సార్లు రజాకార్లు దాడిచేయడం జరిగేవి. వారి మిత్రులంతా చాలా రహస్యంగా మాట్లాడుకుంటూ ఎవరికీ పైకి చెప్పకుండా పనులు చేసుకునేవారు. రక్షణ నెట్‌ ‌తయారు చేయించడానికి వ్యూహాలను రచించడం. జాగ్రత్త…