గోదావరి-కావేరి లింగ్ ప్రాజెక్టుపై ఏపీ కుచ్చితాలు!

గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటిలో ఒక్క చుక్క కూడా ఒదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల/నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించడం వరకు బాగానే…
