ఆపరేషన్ సింధూర్ విజయవంతం

ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ దాడి పాక్లో పౌరులకు నష్టం కలగుండా దాడులు ఆధునిక వ్యవస్థతో పాక్ను నిర్వీర్యం చేశాం అణుస్థావరంపై దాడి తమ లక్ష్యంలో లేదు ఎయిర్ మార్షల్ ఎ.కె.భార్తీ వెల్లడి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు.…



