Tag #IndiapakistanWar #IndianArmy #IndiaPakistanTensions #IndiaPakistanConflict #OperationSindoor #OperationSindoor2 #Pehalagam #Ceasefire

ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌విజయవంతం

ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్‌ ‌దాడి పాక్‌లో పౌరులకు నష్టం కలగుండా దాడులు ఆధునిక వ్యవస్థతో పాక్‌ను నిర్వీర్యం చేశాం అణుస్థావరంపై దాడి తమ లక్ష్యంలో లేదు ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె.భార్తీ వెల్లడి  పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో భారత్‌ ‌చేపట్టిన ఆపరేషన్‌ ‌విజయవంతమైందని ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె. భార్తీ వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు.…

ఖబర్దార్‌ ‌పాక్‌…‌చీల్చి చెండాడుతాం

ఉగ్రవాదులను ఉసిగొల్పితే చావుదెబ్బ కొడతాం ఉగ్రవాదుల మాటున అణు బెదిరింపులను సహించం ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌విజయవంతం పాక్‌లో ఉగ్రవాదులను చావుదెబ్బకొట్టాం ఉగ్రతండాలను తుదముట్టించాం ఉగ్రవాదులకు అండగా నిలిస్తే…ఇలాగే సమాధానం ఇస్తాం త్రివిధ దళాలు ఎప్పుడూ దాడులకు సిద్దమే మన సైనిక శక్తిని చాటిన దళాలకు సెల్యూట్‌ ‌మనసత్తా ఏమిటో ప్రపంచం కూడా చూసింది జాతిని ఉద్దేశించి…

మరి రెండో రణరంగాన్ని ఎవరు మూసేస్తారు?

శనివారం సాయంత్రం దాకా చాలా తీవ్రమైన, విషాదకరమైన, విచిత్రమైన, ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మొత్తంగా పరిస్థితి మారిందని కాదు కానీ, ఒక ఊరట. దాదాపు ఇరవై రోజుల నుంచి ఒకదానికొకటి ప్రతిక్రియగా జరిగిన అనేక గొలుసుకట్టు పరిణామాలు ప్రజలు కోరుకున్నవి కాదు. తమ మీద విరుచుకుపడుతున్న సత్యాసత్యాల ఉప్పెనల మధ్య, ఉక్కిరిబిక్కిరి కావడమే తప్ప,…

కాల్పుల విరమణ ..?

ఇరుదేశాల సరిహద్దుల్లో ఒకవైపు భీకరదాడులు జరుపుతూనే శాంతివచనాలు పలుకుతున్నది పాకిస్తాన్‌. ‌దీనికి అమెరికా, రష్యాతోసహా వివిధ దేశాల మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నది. అయితే ఈ వార్త రాసేప్పటికి రెండు దేశాలు చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించిన వార్తలు రావడం విశేషం.  ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుతాయి తప్ప…