Tag governance issues

పిడికెడు మందికి లాభలు కోట్ల మందికి భారలు!

దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గర్వంగా చెబుతున్నారు.మన దేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద శక్తిగా ఎదిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి ర్యాంకులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి ఎవరికి? ఈ గణాంకపు తళతళల వెనుక…

ఆ మాటల అర్థం తెలంగాణ ద్రోహం, నిరంకుశత్వం!

“కొన్ని పదవులు అధిరోహించిన వ్యక్తులు కనీసం ఆ పదవికి ఉండే గౌరవాన్ని కాపాడడానికి, ఆ పదవికి ఉండవలసిన తటస్థ, ప్రజాస్వామిక స్థాయిని నిలపడానికి తమ నోటిని అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. తమ వాచాలత్వాన్ని సమయ సందర్భాలను బట్టి తగ్గించుకోవలసి ఉంటుంది. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో అధినేతగా ఉండే వ్యక్తి తన లోలోపల ఎంత దౌర్జన్య, నిరంకుశ…

ప్రజల వోటు-స్పీకర్ తీర్పు …! ఊగిసలాడుతున్న ప్రజాస్వామ్యం

“రాజకీయ కోణంలో చూస్తే ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు కూడా గురవుతోంది. ప్రజలు ఒక పార్టీ గుర్తుపై వోటు వేసినప్పుడు, ఆ పార్టీకి విరుద్ధంగా వ్యవహరించే ఎమ్మెల్యేలు సాంకేతిక కారణాలతో అనర్హత నుంచి తప్పించు కోవడం ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధమని విమర్శకులు అంటున్నారు. “శాస్త్రీయ ఆధారాలు లేవు” అన్న కారణంతో పార్టీ మార్పిడిని గుర్తించక పోవడం…

నియంత్రణ కోల్పోయిన ప్రజాస్వామ్యం

“సామాన్య పౌరుల నుంచి, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకులకు చట్టసభల్లో స్థానం కల్పించడం ద్వారా మాత్రమే దేశ ఆర్థిక స్థితిగతులపై సరైన అధ్యయనం జరిగి, సమ్మిళిత అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పౌర సమాజం గట్టిగా అభిప్రాయపడుతోంది. ఈ మొత్తం అంశాలను పరిశీలిస్తే, కేంద్రం కేవలం ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే పరిపాలనాపరమైన చర్చకే పరిమితం…

అమ్మకానికి ప్రజాస్వామ్యం 

“ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది..గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయి, ప్రజల మధ్య స్నేహ సంబందా లుంటాయి వంటి అందమైన అబద్దాలను పాలక వర్గాలు, గ్రామాల్లో ఆధిపత్య వర్గాలు చెపుతాయి..ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కాదు, బలహీనపర్చుతుంది. గ్రామాల్లో మళ్లీ ఆధిపత్యం పెరుగుతుంది..శాంతి భద్రతలు కాపాల్సింది ప్రభుత్వం. శాంతి భద్రతాల పేరుతో ఏక గ్రీవాలను…

పైకి సామాజిక న్యాయం, వెనుక శల్యసారథ్యం!

“తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతి కిలపడ్డారు.  కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌…