Tag governance

ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే భయమెందుకు?

“ప్రముఖ ఉర్దూ కవి జియా జమీర్ రచించిన ఈ ద్విపద చరణం, నిర్ల క్ష్యంగా వ్యవహరించే అధికారం కింద నలిగిపోయే ఒక బాధితుడి గురించి వివరిస్తుంది. దీని అనువాదం, “ జరిగే ప్రతి తప్పును ఏ విధంగా భరించాలో తెలుసుకున్నాను. అధికారంతో నిండిన సువిశాల గదుల్లో నా వినతి బలంగా ఎప్పుడూ ఉండదు ”. సరిగ్గా…

స్థానిక ప్రజాస్వామ్య పరీక్ష: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పాత్ర

కుర్చీల కేటాయింపుతో కదిలిన రాజకీయాలు పట్టణ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరో నిర్ణాయక దశను దాటింది. ఓటరు జాబితా తుదిరూపు దాల్చిన తర్వాత తాజాగా మున్సిపల్ శాఖ రిజర్వేషన్లను పూర్తిగా ఖరారు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో ఉన్న 131 పట్టణ స్థానిక…

నాలాంటివాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు

 “సాహిత్యం అంటే కేవలం అక్షరాలా కూర్పు కాదు, భావాలను ప్రభావితం చేసే, మనసును మార్చే, ఆలోచనలకు ప్రేరణనిచ్చే వాస్తవికకళ!” అని ఎవరి ఫేస్బుక్ గోడ మీదనో చదివినట్టు గుర్తు. అలాగే “దేశం కోసం మరణించే వాళ్ళు వీరులు, దేశాన్ని నిలబెట్టేది సాహిత్యం.” అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంత నిజం, సాహిత్యానికి ఎంత బలం వుందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్ముడు పోయిన మీడియా, రాజ్యం చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నచోట నేడు సాహిత్యమే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వపు కపటత్వాల్ని, రహస్యాల గుట్టువిప్పి చెప్తుంది. ప్రజల్ని అదెలా దోపిడీ…

రేవంత్ ప్రజా పాలనకు ప్రజామోదం ..!

“ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చినట్టే 151 బస్సులకు యజమానులుగా, పారిశ్రామిక వేత్తలతో పోటీ పడే విధంగా పొదుపు సంఘాల మహిళలు పెట్రోలు బంక్‌లకు యజమానులు అయ్యారంటే అతిశయోక్తి కాదు. ధనవంతులు తిన్నట్టే పేదలు కూడా సన్నబియ్యం తినే పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చింది.హైటెక్‌ సిటీలో ,పర్యాటక ప్రదేశాల్లో, జిల్లా కలెక్టరేట్లో…

తెలంగాణ అంటే వ్యాపారం కాదు

“ఆకలి,అసమానతలను అంతం చేసి ,ఆరోగ్యం,విద్య అందరికీ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల తో పౌరులందరికీ మంచి,సుస్థిరమైన భవిష్యత్తు అందించడం తోనే విజన్ – 2047 లో పొందుపరిచిన రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి సాధ్యం అని గుర్తించాలి. అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియల్లో ప్రజాప్రతినిధుల, పౌరుల భాగస్వామ్యం మరియు అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం అత్యవసరం. ప్రణాళిక కర్తలు,…

బీజేపీ ‘వ్యూహ’ రహస్యం!… ఐదేళ్లు సీఎంగా ఉంటారా?

 రెండేళ్ల ఒప్పందం తెరపైకి! బీహార్ రాజకీయాలు అత్యంత ఉత్కంఠగా, గందరగోళంగా మారాయి. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నప్పటికీ, ఆయన అధికారం ఐదేళ్లు నిలిచేనా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎన్డీయే కూటమిలో బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ, బీజేపీ నితీశ్ నాయకత్వాన్నే అంగీకరించడం…

అధికార స్థిరీకరణకు దారి విజన్2047?

“గతంలో అధికారంలోకి వచ్చిన పాలకులు పంచవర్ష ప్రణాళిక అమలు జరిపారు.ఒకింత దీనిలో చిత్తశుద్ధి ఉంది.తమకు ప్రజలిచ్చిన ఐదేళ్ల పరిపాలనా కాలంలో కనీసంగా ఓ ప్రాధాన్యతా అంశం తీసుకొని పూర్తిచేయడం.తొలి భారత ప్రధాని నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు ఇదే తరహా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరిగింది. వీళ్ళలో చాలా మంది ఇరవై ఏళ్ళకు దగ్గరగా…

పైకి సామాజిక న్యాయం, వెనుక శల్యసారథ్యం!

“తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతి కిలపడ్డారు.  కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌…

దేశ రాజకీయ భవిష్యత్ చిత్రపటం!?

justice sudarshan reddy

ఈ ఉప ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్,ఇటు తెలంగాణ రాష్ట్రలలో రాజకీయాల ముసుగు తొలగి పోనుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రలలో ప్రదాన ప్రతిపక్షాలు అయిన బిఆర్ యస్, వైయస్సార్ సిపి పార్టీలకు తమకు అనుకూలమైన మంచి నిర్ణయం ఆచితూచి తీసుకునే అవకాశం వచ్చినా, కేంద్రంలో ఉన్న బిజేపికి భయపడుతున్న పరిస్థితి వాటి మాటల్లో,నిర్ణయాల్లో బహిర్గతం అవుతుంది. ఇక ఆంద్రప్రదేశ్…