Tag GHMC

పోటీ నుంచి తప్పుకున్న బిఆర్‌ఎస్‌

జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఏకగ్రీవం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.బలం లేకపోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు దూరంగా ఉన్నాయి.  జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీలో 15 మంది సభ్యులకు గాను…

రైతులను రెచ్చగొట్టి ధర్నాలు

కొత్త ప్రబుత్వానికి చిప్ప చేతికిచ్చిన బిఆర్‌ఎస్‌ అ‌క్రమ కట్టడాలకు గత ప్రభుత్వందే బాధ్యత ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌ఘాటు విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌రైతులను కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ, టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కోదండరామ్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి చిప్ప చేతిలో పెట్టి…

You cannot copy content of this page