Tag Farmers Protest

Urea Shortage | యూరియా కొరత ఎవరి తప్పిదం?

Urea Shortage

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదా?.. లేక ఆ శాఖ మంత్రిదా?? ఒకరిపై ఒకరు రాజకీయ కీచులాట ముందస్తు జాగ్రత్తలు తీసుకోని వ్యవసాయ శాఖ బీఆర్‌ఎస్‌ హయాంలో మండలానికి రెండేసి ఆగ్రోస్‌ సెంటర్లు కాంగ్రెస్‌ వచ్చాక ఆగ్రోస్‌ సెంటర్లను పట్టించుకోని వైనం సీజన్‌కు ముందే యూరియా కొరత ఉంటుందనే ప్రచారం  అయినా జాగ్రత్తలు తీసుకోని సర్కారు హైద్రాబాద్‌, ప్రజాతంత్ర,…

దూరమవుతున్న వరంగల్ విమానయానం

Mamnoor Airport

కొలిక్కిరాని ఎయిర్‌పోర్టు భూసేకరణ వివాదం  ఎకరాకు రూ 2 నుంచి 3 కోట్లు రైతుల డిమాండ్ ( ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, మండువ రవీందర్‌రావు ) Warangal : మామూనూరు  భూ నిర్వాసితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు (Mamnoor Airport) అభివృద్ధి పనులకు తీవ్ర ఆలస్యం ఏర్పడుతున్నది. అత్యంత విలువైన భూములను ప్రభుత్వం…

రైతులతో చర్చలకు సిద్ధ్దమైన కేంద్రం

న్యూదిల్లీ, డిసెంబర్‌ 30 (ఆర్‌ఎన్‌ఎ) : రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎంఎస్‌పిపై మొదటి రౌండ్‌ చర్చల కోసం జనవరి 3న సుప్రీం కమిటీ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)ని ఆహ్వానించింది. రిటైర్డ్‌ జస్టిస్‌ నవాబ్‌ సింగ్‌ అధ్యక్షతన ఏర్పడిన ఈ సుప్రీంకోర్టు కమిటీ రైతులతో చర్చలు జరపనుంది. ఎస్‌కెఎం ఈ ఆహ్వానాన్ని అంగీకరించిందని…

పంజాబీ రైతుల రైల్‌ ‌రోకో..

స్తంభించిన రైళ్ల రాక‌పోక‌లు చండీగ‌ఢ్‌, ‌డిసెంబర్‌ 18 : ‌పంజాబీ రైతులు రైల్‌ ‌రోకో నిరసన చేపట్టారు. ఛలో దిల్లీ ప్రయత్నం విఫలం కావడంతో.. ఆ రైతులు ఇప్పుడు రైళ్లను ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక మార్గాల్లో మూడు గంటల పాటు రైల్‌ ‌రోకో నిర్వహించారు.…

సెప్టెంబర్ 17 విద్రోహం…..?

September 17 sedition…..?

1948 సెప్టెంబర్ 17న పూర్వం తెలంగాణలో ప్రజల జీవన స్థితిగతులు సామాజిక రాజకీయాంశాలు యూనియన్  సైన్యం ప్రవేశం తదనంతర పరిణామాలను పరిశీలిస్తేనే  సెప్టెంబర్ 17 తెలంగాణలో ప్రజలకు విమోచనమా ! విలీనమా !! విద్రోహమా !!! తెలిసేది. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు తెలిసేది. .! పటేల్ పట్వారీ జమీందార్ దేశముఖ్ నిజాంల దురాగతాలకు దౌర్జన్యాలకు…