మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ
రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైనా సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామని…