Tag education policy

అధికార మౌనం.. ప్రమాద సంకేతం

NEET Controversies, Ayodhya Temple Donation Allegations

నీట్ పరీక్షల వివాదాలు, అయోధ్య ఆలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు,అవినీతి ఘటనలు..  ఇవి మూడు వేర్వేరు అంశాల్లా కనిపించవొచ్చు  ,  . కానీ పాలనా సామర్ధ్య దృష్టితో..జవాబుదారీ కోణం లో  పరిశీలిస్తే వీటన్నింటినీ కలిపే ఒకే ప్రశ్న ముందుకొస్తుంది. దేశ ప్రధాని ఎందుకు స్పందించడం లేదు ? ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నప్పుడు, వివాదాలు దేశవ్యాప్త చర్చకు దారి తీస్తున్నప్పుడు, ప్రభుత్వ అత్యున్నత నాయకత్వం మౌనం పాటిస్తే…

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎందుకు చేయరు?

“ప్రక్క దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి చోట్ల వచ్చిన జెన్ జెడ్ తిరుగుబాటు ప్రభావం భారతీయ యువత పై ఉంది.ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లో పేరుకుపోయిన అవినీతి మూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్లు పదేపదే లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం.కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో విద్యార్థుల్లో అసహనం…

తెలంగాణలో ఉచిత విద్య, వైద్యం అందదా!?

“జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఆర్సి ప్రకటించి ఉద్యోగుల్లో ఉన్న సంతృప్తి తొలగిస్తుందని ఆశాజనకంగా ఉన్న సందర్భంలో .. ఉద్యోగులకు జూన్ 1 నుండి హెల్త్ కార్డులు అమలుకు తెస్తామని చెప్పిన ప్రభుత్వం, అందుకు అనుకూలంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఎక్కడ ఎక్కిన అధికారుల తొందరపాటు వల్ల ఉద్యోగుల పెన్షనర్ల జీతాల్లో ఒకటి…

సార్వత్రిక విద్య సమాధి చేస్తారా!

Will Universal Education Be Buried? A Growing Concern for the Future

సార్వత్రిక విద్య విధి విధానాలు,నిర్వహణ తీరు తెన్నులు రెగ్యులర్ విద్య తో పోలిస్తే భిన్నంగా వుంటాయని తెలిసి కూడా సార్వత్రిక విద్యలో భారీ మార్పులను తెలంగాణ విద్యా కమీషన్ తన నివేదికలో పొందు పరచింది. తన నివేదికలో పన్నెండవ అధ్యాయం లో సార్వత్రిక విద్య పై నివేదించిన పలు అంశాలు అట్టడుగు వర్గాలను విద్యకు దూరం…

వ్యక్తి మరణం కాదిది, సమాజ మరణం!

  “కారు పార్కింగ్ స్లిప్ మీద “నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితం భారంగా ఉంది. ఇష్టం లేని జీవితం గడపాలని లేదు. పిల్లలను వదిలి వెళ్లలేక నాతోపాటు తీసుకెళ్తున్నా” అని రాసిందని తెలుస్తున్నది. తల్లి వైపు నుంచి చూస్తే తనకు దుర్భరంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలో తాను వెళ్లిపోయాక తన పిల్లల బతుకు…

ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవనానికి హేతుబద్ధీకరణే మార్గమా?

  “ఒక పాఠశాలలో మొత్తం విద్యార్థులు 40 మాత్రమే ఉండగా అక్కడ ముగ్గురు లేదా నలుగురు ఉపాధ్యాయులు ఉండటం, మరో పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం వంటి పరిస్థితులు స్పష్టమైన అసమతులతను చూపుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల ప్రకారం సుమారు 20 శాతం పాఠశాలల్లో అవసరానికి మించిన ఉపాధ్యాయులు…

జాతి పునర్నిర్మాణానికి రాజ్యాంగ విద్య తరగతి గదిలో తప్పనిసరి

“రాజ్యాంగంలోని లోతైన అంశాలైన న్యాయ సమీక్ష, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదం వంటి వాటిపై విద్యార్థులకు స్వల్ప స్థాయిలో మాత్రమే అవగాహన లభిస్తోంది. విద్యార్థులు రాజ్యాంగ అధికరణల సంఖ్యలను, రాష్ట్రపతుల పేర్లను బట్టీ పడుతున్నారు తప్ప, ఆ అధికరణల వెనుక ఉన్న సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఉదాహరణకు, “ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది” అని…