అధికార మౌనం.. ప్రమాద సంకేతం

నీట్ పరీక్షల వివాదాలు, అయోధ్య ఆలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు,అవినీతి ఘటనలు.. ఇవి మూడు వేర్వేరు అంశాల్లా కనిపించవొచ్చు , . కానీ పాలనా సామర్ధ్య దృష్టితో..జవాబుదారీ కోణం లో పరిశీలిస్తే వీటన్నింటినీ కలిపే ఒకే ప్రశ్న ముందుకొస్తుంది. దేశ ప్రధాని ఎందుకు స్పందించడం లేదు ? ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నప్పుడు, వివాదాలు దేశవ్యాప్త చర్చకు దారి తీస్తున్నప్పుడు, ప్రభుత్వ అత్యున్నత నాయకత్వం మౌనం పాటిస్తే…






