Tag duddilla sridhar babu

TG News | ప్రాణ, ఆస్తి న‌ష్టం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు

మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా SDRF బలగాలు – మంత్రుల భరోసా  వర్షాల ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ఆగస్టు 27 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముంద‌స్తుగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి,…

సమగ్ర కార్యాచరణతో సరస్వతి పుష్కరాలు విజయవంతం

పుష్కరాల నిర్వహణతో  ప్రభుత్వానికి కీర్తిప్ర‌తిష్ట‌లు 30 లక్షల మంది భక్తుల పుణ్య‌స్నానాలు వొచ్చే గోదావరి పుష్కరాలను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి  ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని,  మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో…

ప్ర‌జా ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలు

Duddilla Sridhar Babu

ఆర్థిక క్రమశిక్షణతో గ్యారెంటీ పథకాల అమలు మంథ‌నిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

తెలుగువారు ఎక్క‌డు ఉన్నా వారికి అండగా నిలుస్తాం.

Duddilla Sridhar babu

మలేషియా తెలంగాణ అసోసియేష‌న్ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో మంత్రిశ్రీధ‌ర్ బాబు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 9 : తెలుగువారు ఎక్క‌డున్న వారికి ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటామ‌ని మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు అన్నారు. శ‌నివారం మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలలో మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar babu) పాల్గొన్నారు. పదేళ్లు పూర్తి చేసుకున్న అసోసియేషన్…

దావోస్​లో సీఎం రేవంత్​రెడ్డి

  ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో…

జానపద కళాకారులు గద్దర్ పడిన పాటలను పడుతూ నృత్యాలు

•గద్దర్ పార్థివ దేహానికి నివాళ్ళు అర్పించిన ప్రముఖులు •125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం వద్దకు తీసుకెళ్లి నివాళ్ళు •అధికార లాంఛనాలతో అంతిమ యాత్రకు ఏర్పాట్లు •ఆల్వాల్ మహాబోధి మహావిద్యాలయంలో సమాధి ఏర్పాట్లు ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : గద్దర్ పార్థివ దేహానికి ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ రావు, విహెచ్, గరికపాటి…