Tag Deputy CM Batti Vikramarka

విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం సాహసోపేత నిర్ణయం

విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపీతమైనదని స్టీల్, ఐరన్ పరిశ్రమల యజమానులు తెలిపారు. ఇది చార్జీలు పెంచితే రాష్ట్రాల్లోని స్టీల్, ఐరన్ పరిశ్రమలు మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడేదని వివరించారు. బుధవారం ఐరన్ అండ్ స్టీల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (tisma) ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును అభినందించారు. బుధవారం…

రాష్ట్ర సంప‌ద ప్ర‌జ‌ల కోస‌మే.. పాల‌కుల కోసం కాదు..

Bhatti vikramarka

తెలంగాణ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు కృషి వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కు మెస్ చార్జీలు పెంపు హుజూర్‌న‌గర్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుజూర్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలనే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావ‌త్‌ మంత్రి మండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంద‌ని…

కుల‌గ‌ణ‌న ప‌రిశోధ‌న కేంద్రంగా తెలంగాణ‌

దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నాం.. ప్ర‌జ‌లంద‌రికీ సామాజిక న్యాయ‌మే ల‌క్ష్యం ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ గాంధీభ‌వ‌న్ లో కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో భేటీ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, అక్టోబ‌ర్ 30 : కుల గణన విష‌యంలో పరిశోధన కేంద్రంగా తెలంగాణ దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు తెలిపారు. కుల…

ఉపాధ్యాయుల‌కు చారిత్రక బాధ్యతలు

ఉపాధ్యాయ సంఘాల సూచనలు అమ‌లు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స‌చివాల‌యంలో 13 ఉపాధ్యాయ సంఘాలతో  స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  చారిత్రాత్మక కుల గణన సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొన్నం…

వొచ్చే నెల 6 నుంచి స‌మ‌గ్ర‌ కుల గణన స‌ర్వే..

Comprehensive caste census survey from 6th of next month..

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం సమీక్ష మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్రంలో వొచ్చే నెల‌ 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేపట్టాలని నిర్ణ‌యించిన‌ట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో…

ప్ర‌తీ నిమిషం ప్ర‌జ‌ల కోస‌మే..

ఇందిరా మహిళా డెయిరీతో పేదల జీవితాల్లో వెలుగు గత పాలకులు చేసిన‌ అప్పులు తీర్చే పనిలో ఉన్నాం.. ప్రతి సభ్యురాలికి సబ్సిడీపై 2 పాడి పశువుల‌ పంపిణీ డెయిరీ పాలతో నెలకు 25 కోట్ల సంపాదనకు అవకాశం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇందిరా మ‌హిళా డెయిరీ లోగో ఆవిష్క‌ర‌ణ‌ మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్…

ప్రపంచ స్థాయి మానవ వనరుల తయారీ లక్ష్యం

రాష్ట్ర విద్య‌, వైద్య రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర అక్టోబర్11: మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం భట్టి విక్రమార్క,  ఖమ్మం…

కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం

దానినే విస్మరించిన గత ప్రభుత్వం డిఎస్సీని అడ్డుకునేందుకు అనేక యత్నాలు ఎల్బీ స్టేడియం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9:‌కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగిందని.. అయినా, గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఎలాంటి చర్య తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. దశాబ్ద కాలం డీఎస్సీ గురించి ఆలోచన…

ఖరీఫ్ కోసం సమగ్ర వరి సేకరణ ప్రణాళిక

Telangana government is ready: Uttam Kumar Reddy

తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ సబ్‌కమిటీ సేకరణ సమస్యలను చర్చిస్తుంది రైస్ మిల్లర్లు వారి సమస్యలను పరిష్కరిస్తానని డి సిఎం భట్టి హామీ ఇచ్చారు సజావుగా వరి సేకరణలో రైస్ మిల్లర్ల సహకారం కోరిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్09: రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ సీజన్‌లో వరి…