ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు..

అప్రమత్తంగా ఉండండి దిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ ( Operation Sindoor) నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. బుధవారం ఈ మేరకు…

