Tag delhi

సౌదీ ప్రమాదంలో 45 మంది మృత్యువాత

– బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు – మృతులంతా హైదరాబాద్‌ పాత బస్తీ వాసులు హైదరాబాద్‌, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన విషాద ఘటనలో 45 మంది హైదరాబాదీలు మృతిచెందారు. ఉమ్రా యాత్రికులతో వెళ్తోన్న బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) 1.30…

చిర‌స్మ‌ర‌ణీయుడు కాళోజీ..

kaloji

ప్ర‌జాక‌వి క‌ళోజీ నారాయ‌ణ‌రావుకు సీఎం రేవంత్ నివాళి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 13 :  అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌జా క‌వి కాళోజి నారాయ‌ణ‌రావు నిత్య స్మ‌ర‌ణీయుడ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.. కాళోజి నారాయ‌ణ‌రావు వ‌ర్ధంతిని…

ప్ర‌తి ఒక్క‌రికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌డమే తెలంగాణ మోడ‌ల్‌…

CM Revanth Reddy Interview

కుర్చీ కోసం విభ‌జ‌న రాజ‌కీయాలు దేశానికి మంచిది కాదు.. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు.. ఇది బీజేపీ ఓట‌మి కాదు.. మోదీ ఓట‌మి. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి…. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు… తెలంగాణ ఉద్య‌మం సాగుతున్న స‌మ‌యంలో…

కవిత కు ఈడీ నోటీసు

లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఈడీ మరోమారు నోటీసు జారీ చేసింది.రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

‌ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

రాష్ట్రాలను కూల్చడమే లక్ష్యంగా అరాచకం కెసిఆర్‌ ‌జాతీయ లక్ష్యానికి మా మద్ధతు కలసికట్టుగా పోరాడుదామని దిల్లీ, పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల సిఎంలు, జాతీయ నేతల పిలుపు ఖమ్మం సభలో పాల్గొన్న నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌జనవరి 18 :అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌మాట్లాడుతూ…ఈ సభ దేశానికి దిక్సూచి, కేసీఆర్‌ ‌పోరాటానికి మద్దతు…

You cannot copy content of this page