Tag DAVOS Summit

దొందూ దొందే, అందరివీ అబద్ధావోస్‌ ‌లే!!

స్విట్జర్లాండ్‌ ‌లోని దావోస్‌ ‌లో జనవరి 20-24 ల్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం సదస్సులో ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 2024 జనవరిలో జరిగిన సమావేశాల్లో ఇట్లాగే రు. 40,232 కోట్ల ఒప్పందాలు కుదిరాయని…

దావోస్‌లో ‘తెలంగాణ రైజింగ్..’

తొలి ఒప్పందం సక్సెస్..! స‌త్ఫ‌లితాలిస్తున్న  సీఎం రేవంత్ దావోస్ టూర్… వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌ద‌స్సుల్లో టీమ్‌.. యూనిలివర్ కంపెనీతో ఒప్పందాలు.. కామారెడ్డిలో పామాయిల్ త‌యారీ యూనిట్ కు అంగీకారం దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజు వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాల్గొన్నారు.  స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో…

విదేశీ పెట్టుబడుల మోజు తగ్గాలి

స్థానికంగా ఉన్న వనరులతో స్థానిక యువతను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి. తక్కువ పెట్టుబడులతో పెద్ద మొత్తంలో ఉపాధికి అవకాశాలను అన్వేషించాలి. విదేశీ పెట్టుబుడులు అనగానే ముఖ్యంగా విద్యుత్‌, ‌నీటిని వ్యాపారం చేయడం, అడిగిన వారికి భూములు అప్పగించడం, పట్టణ ప్రాంతాల్లో పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు అనువుగా అర్బన్‌ ‌ల్యాండ్‌ ‌సీలింగ్‌ ‌చట్టాన్ని సవరించడం, వ్యవసాయంలో…

స్విట్జ‌ర్లాండ్‌లో అరుదైన క‌ల‌యిక‌

తెలుగు రాష్ట్రాల‌ సిఎంల భేటీ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సీఎంలు మంత్రులు హాజరయ్యారు. మంత్రులతో కలిసి దావోస్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో అరుదైన కలయిక జరిగింది. జ్యూరిచ్‌ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.. అదే ఎయిర్‌ పోర్టులో అప్పటికే అక్కడ ఉన్న…

పెట్టుబ‌డుల‌కు కేరాఫ్‌గా తెలంగాణ‌

రాష్ట్రంలో పెట్టుబడుల‌కు అనుకూలమైన వాతావ‌ర‌ణం హైద‌ర‌రాబాద్‌లో సానుకూల‌త‌ల‌ను వివ‌రించాలి. మన‌ పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోంది.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు…

You cannot copy content of this page