Tag congress party

వ్యాపారాలకు నేను వ్యతిరేకిని కాను..

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ బిజెపి విమర్శలపై రాహుల్‌ ‌స్పష్టత న్యూదిల్లీ, నవంబర్‌7:  ‌తాను వ్యాపార వ్యతిరేకిని కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో గుత్తాధిపత్యం కారణంగా మిగతా…

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి(యం.వి.ఏ)దే విజయం

Mahavikas Aghadi winner in Maharashtra

హిమాచల్ ప్రదేశ్,కర్నాటక, తెలంగాణా లలో ఇచ్చిన హామీలు అమలు చేశాం  మహారాష్ట్ర ప్రజల కోసం రాహుల్ గాంధీ ఐదు హామీలనిచ్చారు  అధికారంలోకి రాగానే అమలులోకి   మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 06: మహారాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ( యం.వి.ఏ.)…

నవంబర్‌ 1‌న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం

55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృత‌మవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరీవాహకంలో సమయం వొచ్చినప్పుడు పాద‌యాత్ర చేస్తా. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్‌ ‌వరకు పాదయాత్ర చేస్తా.. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని అన్నారు. నిర్ణయం…

దారి తప్పిన పార్టీతో.. రాజీ పడలేక పోతున్నా..

నీతి, నిజాయితీ, నైతిక విలువలేవీ? రాజీవ్‌ ‌రూపొందించిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు.. రాహుల్‌ ‌గాంధీ పాంచ్‌ ‌న్యాయ్‌ ‌కి అట‌కెక్కించారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఇం‌దిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా.. గౌరవ మర్యాదలు కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీలో అనైతిక…

విపక్షాల విమర్శలు.. స్వీయపార్టీలో కలహాలమధ్య నలుగుతున్న కాంగ్రెస్‌

 ( మండువ రవీందర్‌రావు ) తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్న తరుణంలో ఆపార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించడంతో క్యాడర్‌ అయోమయానికి గురవుతున్నది. నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చివరకు దాడులకు దారితీస్తున్నది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా…

డి ఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం కేటాయించము

 క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  హైదరాబాద్,ప్రజాతంత్రఅక్టోబర్ 16: డి ఫాల్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్లో ధాన్యం కేటాయించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్  సచివాలయంలో ధాన్యం కొనుగోలుపై ఏర్పాటైన సబ్…

‌రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల పండుగ

‘‘‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్స్ ‌స్కూళ్ల భవనాలకు శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి. రాష్ట్రంలోని దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణానికి మంత్రులు, కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులు పునాదిరాయి వేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కొందుర్గులో ఏర్పాటు చేయనున్న బడి భవనాలకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు…

హర్యానా ఫలితాలను విశ్లేషిస్తున్నాం..

Analyzing Haryana results says rahul gandhi

జమ్మూకశ్మీర్‌ ‌ప్రజలకు కృతజ్ఞతలు ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు న్యూదిల్లీ, అక్టోబర్ 9: ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఊహించ‌ని ఫ‌లితాల‌తో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఫలితాలపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.…

హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి ఒక గుణపాఠం

గత దశాబ్దకాలంగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల పట్ల పాల్గొంటున్న పార్టీలు, నాయకుల కంటే మతతత్వ వాదులు .. ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని మతతత్వవాదులు ఎక్కువగా ఆస్వాదిస్తుంటే … కాంగ్రెస్‌ పార్టీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు పరాజయం పాలైనపుడు ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు నిరాశ…