Tag congress party

విజయభేరి సభకు భారీగా తరలిరండి…: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

  కొడంగల్ నేతల చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కొడంగల్ ను అభివృద్ధి చేస్తామన్న బీఆరెస్ నేతలు ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివారం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్ పేట్, దౌల్తాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు…

అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం…

-కేసీఆర్‌ ‌నువు రాకపోతే కేటీఆర్‌, ‌హరీష్‌ ‌ను పంపు -టీఆరెస్‌ ‌కు 25కు మించి సీట్లు రావు -అందుకే కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పై దాడి చేస్తున్నారు -అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు -నిక్కర్‌ ‌పార్టీ, లిక్కర్‌ ‌పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న ముందే చెప్పారు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి. ‌తెలంగాణకు కేసీఆర్‌ ‌చేసిన ద్రోహంపై…

పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంపై విపక్షాల నిరసన

సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు..కెటిఆర్‌ ‌రాజీనామాకు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌గన్‌ ‌పార్క్ ‌వద్ద రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌దీక్ష…హైటెన్షన్‌ ‌వాతావరణం బండి సంజయ్‌, ఈటల అరెస్ట్ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపు పెద్ద ఎత్తున కార్యకర్తల ర్యాలీ….అడ్డుకున్న పోలీసులు   : పేపర్‌ ‌లీకేజీపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే మంత్రి కేటీఆర్‌ను…

రాజకీయాలకు సోనియా దూరం …?

కాంగ్రెస్‌ ‌పార్టీ  మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ అధినేత్రి శ్రీమతి  సోనియాగాంధీ తన రాజకీయ జీవితానికిక ముగింపు పలికే ఆలోచనలో ఉన్నట్లు ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆమె సూటిగా చెప్పకపోయినా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్లీనరీలో చేసిన ప్రసంగ పాఠం మాత్రం ఆదే భావాన్ని కలిగించేదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజులపాటు…

కాంగెస్‌ ‌పార్టీకి పెద్ద సమస్యగా జాతీయ అధ్యక్ష ఎన్నిక

National Congress Party జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక పెద్ద సమస్యగా తయారయింది. ఈ పదవిని చేపట్టే విషయంలో రాహుల్‌ ‌గాంధీ సుముఖంగా లేకపోవడంతో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా అమె అస్వస్థతగా ఉండటం వల్ల అధ్యక్ష…

దేశం కాదు..ముందు తెలంగాణ గురించి ఆలోచించు

రైతు ఆత్మహత్యలపై స్పందించి ఆదుకో రాష్ట్ర రైతులను ఆదుకోవడంలో కెసిఆర్‌ ‌నిర్లక్ష్యం సకాలంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాలపై పొన్నం మండిపాటు ‌సీఎం కేసీఆర్‌ ‌తొలుత ఇంట గెలిచి…ఆ తర్వాత రచ్చ గెలిచే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌సూచించారు. తెలంగాణలో ఎంతోమంది…

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థినిగా పాల్వాయి శ్రవంతి పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతి మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు సీఈసీ జనరల్‌ ‌సెక్రటరీ ఇన్‌ఛార్జ్ ‌ముకుల్‌ ‌వాస్నిక్‌ ‌పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ..మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి…

‌కాంగ్రెస్‌కు పూర్వవైభవం..?

కాంగ్రెస్‌కు పూర్వవైభవం రానుందా ? 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌తిరిగి అధికారంలోకి రానుందా ? ఇంతకాలంగా ఉన్న ఆపార్టీలోని అంతర్ఘత కలహాలకు, పరస్పర విమర్శలకు ఇక తెరపడనుందా? కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్లకు మళ్ళీ ప్రాధాన్యత లభించనుందా ? లాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ…