Tag CM

‌గవర్నర్‌, ‌సి.ఎమ్‌లచే నేడు ఇందిరా మహిళా శక్తి బజార్‌ ‌ప్రారంభం

 ఏర్పాట్లపై శిల్పారామంలో సి.ఎస్‌ ‌సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04 :‌ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిల చేతుల మీదుగా శాల్పారామంలో దాదాపు 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి నైట్‌ ‌బజార్‌ ‌ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిల్పా రామంలో ఏర్పాటు చేయనున్నమహిళా శక్తి…

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం

హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్ ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం ఫోరమ్​ చీఫ్​ బొర్గె బ్రెండే, సీఎం రేవంత్​రెడ్డి సంయుక్త ప్రకటన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్​లో  ప్రారంభించేందుకు  ఒప్పందం…

దావోస్​లో సీఎం రేవంత్​రెడ్డి

  ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో…

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు…క్యాబినెట్ ఆమోదం

మీడియా మంచి కోరే ముఖ్యమంత్రి జగన్ …: జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కృతజ్ఞతలు  వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి కి, క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి…

మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట

జిపిఎస్‌ ‌ద్వారా వాహనాల అనుసంధానం దిశ పెట్రోలింగ్‌ ‌వాహనాలు ప్రారంభించిన సిఎం అమరావతి, మార్చి 23 : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్‌ ‌వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు.…

You cannot copy content of this page