Tag cm revanth reddy

విపక్షమంటే విమర్శించడం కాదు…

రాష్ట్రాన్ని పదేళ్లపాటు అడ్డదిడ్డంగా పాలించి, అక్రమాలకు పాల్పడి, అవినీతిని మూటకట్టుకుని,  దివాళా తీయించిన కెసిఆర్‌ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎలా పడగొట్టాలా అన్న ఆలోచనలో పడిరది.  ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతున్నా..కట్టడి చేసుకోలేని వారు.. మళ్లీ తమదే రాజ్యం అని విర్రవీగుతున్నారు.  అవినీతిలో మునిగి తేలిని వారికి అధికారలేమి ఉక్కపోతగా మారింది.అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు…

 రైతు హృదయ దివిటి తెలంగాణ బడ్జెట్

తన కుటుంబ సభ్యులతో శ్రమిస్తూ ,సొంత ఉత్పత్తి సాధనాలతో వ్యవసాయం చేసే వ్యక్తే రైతు.వ్యవసాయ కుటుంబంలో పుట్టి నిత్య జీవితంలో వ్యవసాయ రంగ సాధక బాధకాలు అనుభవంలో పరిశీలనంలో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వంతో పాలన సాగిస్తున్నవారు సి యం రేవంత్ రెడ్డి .వ్యవసాయం చేసి పంటలు పండించే ప్రాచుర్యం ఏర్పడటంతో సాంఘిక చరిత్రలో రైతాంగం పుట్టుకొచ్చింది.మానవ జాతి…

అభివృద్ధి.. సంక్షేమం సమపాళ్లుగా ముందుకు…

మొత్తంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా కార్యాచరణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ  ముందుకు వెళుతోంది. హామీలకు గ్యారెంటీ వస్తోంది. ఒక్కో హామీని నెరవేర్చే క్రమంలో అత్యంత ముఖ్యమైన రుణమాఫీని ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. అలాగే మిగతా హావిరీలకు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే  అంతర్గ శతృత్వం లేకుండా మంత్రులంతా…

పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల పదోన్నతులు

ఆగస్టు 2న పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సీఎం సమావేశం ఎల్‌బి స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లపై సిఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఆగస్టు 2వ తేదీన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు…

దిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ప్రమాదంపై ‘సుప్రీమ్‌’లో విద్యార్థుల పిటిషన్‌

ఘటనపై రాహుల్‌, కిషన్‌ రెడ్డి, సిఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం దిల్లీ రాజేంద్రనగర్‌ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసుపై యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్‌ దూబే సుప్రీమ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ ఉదాసీనత కారణంగా ఓల్డ్‌ రాజేంద్రనగర్‌, ముఖర్జీనగర్‌ ప్రాంతాల్లో వర్షపు నీరు…

జిష్ణుదేవ్‌తో సిఎం రేవంత్‌ భేటీ

రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకం కావడంపై అభినందనలు రేపు నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన  జిష్ణుదేవ్‌ వర్మను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు…

ఆగస్ట్ 3 నుంచి సీఎం రేవంత్ అమెరికా పర్యటన

న్యూజెర్సీలో సభ ఏర్పాట్లపై సమీక్ష ప్ర‌జాతంత్ర‌, జూలై 29 : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటన (Revanth New Jersey Tour)లో భాగంగా ఆగ‌స్ట్‌ 4వ తేదీన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.…

అంకెల గారడీతో మళ్లీ మళ్లీ మోసం!

ఆదాయం పెరిగినా అభివృద్ధి శూన్యం   కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే!  పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే  యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని…

అబద్ధాల బడ్జెట్‌

భట్టి బడ్జెట్‌ ఒక రాజకీయ ప్రసంగం ఆదాయాం చూపకుండా కేటాయింపులు 42 వేల కోట్టు రావాలంటే గల్లీకో బెల్ట్‌ షాపు పెట్టాలి బెల్ట్‌ షాపులు ఎత్తేసి ఆదాయం ఎలా పెంచుకుంటారు నాడు భూములు అమ్మితే రచ్చ చేసి నేడు ఎలా అమ్ముతారు రైతు రుణ మాఫీకి మిగిలిన 5 వేల కోట్ల పరిస్థితి ఏమిటి..? కరెంట్‌…