Tag cm revanth reddy

నల్ల బ్యాడ్జీలతో సభకు బిఆర్‌ఎస్‌ సభ్యులు

తమ మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని నిరసన సిఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి ఆందోళన…అరెస్ట్‌ చేసి తరలించిన పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలపై అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం వారు అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన…

రాజకీయ చర్చలతో దద్దరిల్లిన అసెంబ్లీ

ఫిరాయింపులపై సబితతో ఫిర్యాదును ప్రస్తావించిన సీతక్క తనను టార్గెట్‌ చేస్తున్నారంటూ సబిత ఆగ్రహం సబిత మోసం చేసింది నిజమే అన్న సిఎం రేవత్‌ కాంగ్రెస్‌ను మోసం చేసిన ఘనత విూదే అన్న భట్టి దళితుడు విపక్ష నేత కాకుండా చేశారని ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధంతో…

తెలంగాణలో రైతు రుణ మాఫీ

హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోస్ట్‌ న్యూ దిల్లీ, జూలై 31 : తెలంగాణలో మరో ఎన్నికల హావిూని నెరవేర్చామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌…

అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు

సబితా ఇంద్రారెడ్డిపై సిఎం తీవ్ర వ్యాఖ్యలు తమ్ముడని ఆశీర్వదిస్తే అవమానిస్తావా అంటూ సబిత ఆవేదన   అసెంబ్లీలో గందరగోళం                    మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, జూలై 31 : బుధవారం నాటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు చాలా వాడిగా వేడిగా…

సబితక్కపై అనుచితంగా మాట్లాడలేదు

నేనెవరి పేర్లు అసెంబ్లీలో ప్రస్తావించలే గతంకన్నా మిన్నగా ..ప్రజాస్వామ్యంగా సమావేశాలు విూడియా చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మధ్య ఒక మినీ యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి విూడియాతో…

కేటీఆర్‌ వంద పర్సెంట్‌ ఆర్టిఫీషియల్‌

సున్నా పర్సెంట్‌ ఇంటిలిజెన్స్‌ బతుకమ్మ చీరల పేరుతో సూరత్‌ చీరల్లో కమిషన్‌ నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం అంటూ మోసం సమగ్ర ప్రణాళికతో హైదరాబాద్‌ అభివృద్ది స్కిల్‌ వర్సిటీ..స్పోర్ట్స్‌ వర్సిటీల ఏర్పాటు యువతను తీర్చిదిద్దేలా ప్రణాళికలు ముచ్చర్లను మరో నగరంగా అభివృద్ధి ఫార్మా విలేజీలను తీర్చిదిద్దుతాం కెసిఆర్‌ చీల్చి చెండాడుతానంటే బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌తో వొచ్చా అసెంబ్లీలో…

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

సభలో గందరగోళం మధ్యనే బిల్లు పాస్‌ అనంతరం సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ ద్రవ్యవినమియ బిల్లుకు ఆమోదం తెలిపింది. వాదాపవాదాలు, చర్చలు, ఉప చర్చల అనంతరం సభ బిల్లను ఆమోదించింది. తొలుత బిల్లను డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టగా, కెటిఆర్‌ దీనిపై…

ఆగస్ట్ లో దేశానికి స్వాతంత్య్రం…రైతులకు రుణ విముక్తి

అన్నదాతలకు నిజమైన స్వేచ్ఛ 12 రోజుల్లోనే రూ. 12 వేల కోట్ల మాఫీ రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల లక్షన్నరలోపు 6.40 లక్షల రైతులకు రుణ విముక్తి అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో జమ రాజకీయాలు కాదు…రైతుల ప్రయోజనమే మా ప్రాధాన్యం ప్రభుత్వ చిత్త శుద్ధి, నిబద్ధతకు ఇది నిదర్శనం రైతుల…

రుణ మాఫీ హామీ నిలుపుకున్న కాంగ్రెస్‌

రైతు పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్న వేళ.. ఇంత త్వరగా అమలుపై రైతాంగం, మేధావి వర్గం ఆశ్చర్యం…ఆనందం హామీని నిలబెట్టుకోవడంతో తన జన్మ ధన్యమైందన్న సిఎం రేవంత్‌   మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, జూలై 30 : రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం రెండవ విడుత రుణమాఫీని అందజేయడం ద్వారా…