Tag cm revanth reddy

Praja Palana | తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన రోజు..

Praja Palana Dinotsavam

బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రజాపాలన దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Praja Palana Dinotsavam | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 :  తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన, ప్ర‌తిష్టాత్మ‌కమైన రోజ‌ని,  తెలంగాణ బానిస సంకెళ్లు…

దేశానికి దార్శ‌నిక‌త‌ను చూపిన నెహ్రూ కుటుంబం

దేశం కోసం ఇందిరా, రాజీవ్ ల ప్రాణ త్యాగాలు.. సోనియా, రాహుల్ ప‌ద‌వీ త్యాగాలు.. దేశంలో సాంకేతిక విప్ల‌వం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనే.. విగ్రహం ఏర్పాటుపై కొందరు చిల్లర మాటలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి వారికి పదేళ్లు సరిపోలేదా? రాజీవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16 :…

ఘనంగా రేపు ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

ఏర్పాట్లపై కలెక్టర్లతో సిఎస్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రేపు 17న జరుగనున్న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలనా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం జీఏడి కార్యదర్శి రఘునందర్‌…

మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్‌!

నేడు మీలాద్‌-ఉన్‌-నబీ అరబ్బుల మత, రాజకీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్‌ లేదా మహమ్మద్‌. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరో పాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్‌ ప్రవక్తతో ప్రారంభ మైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్‌ చివరివారు. ముస్లిమేతరులు సాధారణంగా మహమ్మద్‌ ను ఇస్లాం మత స్థాపకునిగా…

మజ్లిస్‌కు భయపడుతున్న సిఎం రేవంత్‌

అం‌దుకే విమోచనోత్సవాలకు దూరం పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శ ‌మజ్లిస్‌ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌విమర్శించారు. కేంద్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. సీఎం రేవంత్‌ ‌విమోచన దినమని ఎందుకు పలకట్లేదని ప్రశ్నించారు. ఈ…

హైడ్రా ముమ్మాటికీ చట్టబద్ధ సంస్ధ

టాస్క్‌ఫోర్స్ ‌తరహాలో అధికారాలు… త్వరలో ఆర్డినెన్స్…అసెంబ్లీలో బిల్లు కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి ‌హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇది చట్టబద్ధమైనదేనని, జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారని, దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్‌ ‌నెల లోపు ఆర్డినెన్స్ ‌రానుందని, విశేష…

హ్యాట్రిక్‌ ‌విక్టరీతో ఆశీర్వదించండి

కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీ సెప్టెంబర్‌ 14: ‌కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రజాసేవ చేసేందుకు తనను ఆశీర్వదించిన ప్రజలు హర్యానా  లోనూ బీజేపీ  కి ‘హ్యాట్రిక్‌’ ‌విజయాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ   కోరారు. హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు…

ఎకెజి భవన్‌కు ఏచూరి భౌతిక కాయం

దివంగత నేతకు లెఫ్ట్ ‌నేతల నివాళి నివాళి అర్పించిన కాంగ్రెస్‌ ‌నాయుకురాలు సోనియా గాంధీ తదితర నేతలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని శనివారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం వసంత్‌ ‌కుంజ్‌లోని నివాసం నుండి మూడు దశాబ్దాలుగా పని చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌కు తరలించారు. దివంగత…

నగరంలో ట్రాఫిక్‌ ‌క్రమబద్దీకరణకు ట్రాఫిక్‌ ‌వలంటీర్లుగా ట్రాన్స్ ‌జెండర్లు

ట్రాఫిక్‌ ‌స్ట్రీమ్‌ ‌లైన్‌ ‌చేయటంలో.. ట్రాన్స్ ‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌ ‌సిటీలో రోజురోజుకు ట్రాఫిక్‌ ‌రద్దీ పెరుగుతున్న క్రమంలో క్రమబద్దీకరణ చేసి వాహనదారులకు ట్రాఫిక్‌ ‌కష్టాలు తగ్గించేందుకు..వాహనాలు సాఫీగా సాగేందుకు..రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నది. హైదరాబాద్‌ ‌సిటీలో ఫుత్‌ ‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్‌,…