Tag CM

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

– సీఎం, డిప్యూటీ సీఎంల‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ మహా దేవుడిని ప్రార్థించారు. మహా శివరాత్రి ఉపవాసాలు, పూజలను భక్తిప్రవత్తులతో నిర్వహిస్తున్న…

రేపు హుస్నాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి

– సభకు హాజరు కావాలని పార్టీ నాయకులకు మంత్రి పొన్నం పిలుపు హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటు, పట్టణంలో భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనన్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

– స్వాగతం పలికిన గవర్నర్‌, ‌సీఎం, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఒక రోజు పర్యటనకు  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. ‌బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో కలిసి ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డి ముర్ముకు స్వాగతం పలికారు. అలాగే రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర…

సీఎం, పీఎం సీట్లు ఖాలీగా లేవు

– తేజస్వీ, రాహుల్‌కు నిరాశ తప్పదు – బీహార్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా పట్నా, అక్టోబర్‌ 29: ‌బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ సపిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్‌ అని ఇప్పటికే…

హరీశ్‌రావుకు పితృవియోగం.. సీఎం సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని సీఎం రేవంత్‌ భగవంతుడిని ప్రార్థించారు. హరీష్‌ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.…

కాంగ్రెస్‌ పెద్ద నాయకుడిని కోల్పోయింది

– దామోదర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ – రాంరెడ్డికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు శుక్ర‌వారం నివాళులర్పించారు. హైదారాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ దామోదర్‌రెడ్డి బుధవారం రాత్రి మృతిచెందారు. శుక్రవారం ప్రజల సందర్శనార్థం…

సీతక్కకు సీఎం, స్పీకర్‌ జన్మదిన శుభాకాంక్షలు

ములుగు, ప్రజాతంత్ర, జులై 9: మహిళాశిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌లు మంత్రి సీతక్కకు ఫోన్‌ చేసి ఆమె జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధిలో…

గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించండి

-ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు -తొలి దశలో నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు – సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు.…

విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం

పిల్లలకు భాషా పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలు నేర్పించాలి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండాలి విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందాలని, ఇందుకవసరమైన మౌలిక…