భద్రాచలం రాముల వారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం

భద్రాచలం , ప్రజాతంత్ర , మార్చి 23. : ఏప్రిల్ 6 తేదీన జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి,7 జరగనున్న మహా పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు. ఆహ్వానం పలికారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి…