Tag Chief Minister Revanth Reddy

భద్రాచలం రాముల వారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం

భద్రాచలం , ప్రజాతంత్ర , మార్చి 23. : ఏప్రిల్ 6 తేదీన జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి,7 జరగనున్న మహా పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు. ఆహ్వానం పలికారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి…

కలం, గళంతో సమాజానికి చైతన్యం

Chief Minister Revanth Reddy

తెలంగాణ ఉద్యమంలో చర్రిత వక్రీకరణకు గురైంది..  రాజకీయ లబ్ధి  పొందిన వారికే పేరొచ్చింది..    హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  తమ కలం, గళం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడంతో పాటు ప్రజా పోరాటాలు చేసిన కవులు, కళాకారులను ఎన్నటికీ మర్చిపోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని

Adani Group of Companies Chairman Gautam Adani met Chief Minister Revanth Reddy

అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్  రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు.

నిత్య విజయాలు,సుఖసంతోషాలు కలగాలి

Revanth Reddy wishes Dussehra

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్11: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట…

న‌గ‌రాన్ని కాపాడేందుకే హైడ్రా.. మూసీ ప్ర‌క్షాళ‌న‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy

హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి చేయ‌డాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంద‌న్నారు. పదేళ్లు మీరు దోచుకున్న సొమ్ముతో పాటు, మీ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు మూలుగుతున్నాయని, అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు…

దత్త మండపం ఏర్పాటు హర్షణీయం..

Chief Minister Revanth Reddy at the opening ceremony of Dutta Mantap

దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉన్న‌త సంక‌ల్పంతో ఇక్క‌డ ద‌త్త మండ‌పాన్ని ఏర్పాటు చేయ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర‌ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని స్వామీజీ ఆశీర్వదించడం సంతోషక‌ర‌మ‌ని…

సామూహిక జీవన విధానానికి ప్రతీక

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్01: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బ‌తుక‌మ్మ అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి,…

ప్రపంచంతో నే పోటీ ..

ఆ శక్తి తెలంగాణా యువతకు ఉంది.  ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు… విధివిధానాలు రూపొందించ‌డి… పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌కు వేలం… ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి…

పేదలు రోడ్డున పడొద్దు..

అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు చెరువులు, కుంటలను పరిరక్షించాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో పై అదికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష కీలక ఆదేశాలు జారీ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్24: హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులైన…

You cannot copy content of this page