Tag brs

దళిత పేదరికానికి దేశం సిగ్గుపడాలి..

ఎన్నికలొస్తే ఆగం కావొద్దు ..ఆలోచించాలి ..చర్చ పెట్టాలి అభివృద్ధి మీ కళ్ళ ముందరన్నది ..అభ్యర్థి సతీష్‌ మీ బిడ్డ ..ఆశీర్వదించబడి హుస్నాబాద్‌ శాసనసభ నియోజకవర్గం పార్టీ ప్రచార సభలో ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండువ రవీందర్‌రావు,ప్రత్యేక ప్రతినిధి, వరంగల్‌ స్వాతంత్య్రం వొచ్చి ఏడు దశాబ్దాలు అయినా ఇంకా దళితులు పేదరికంలో ఉన్నారంటే దానికి…

బి ఫార్మ్ అందుకున్న 51 మంది బీఆర్ ఎస్ అభ్యర్థులు

ఆదివారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా బీఆర్‌ఎస్‌ భవన్‌లో బీఫారాలు అందుకున్న 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 1. కోనేరు కోనప్ప 2. దుర్గం చిన్నయ్య 3. దివాకర్‌ రావు 4. కోవా లక్ష్మీ 5. భూక్య జాన్సన్‌ నాయక్‌ 6. జోగు రామన్న 7. అనిల్‌ జాదవ్‌ 8.…

51 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా బీ ఫామ్‌లు అందజేత

బీ ఫామ్‌తో పాటు ఎన్నికల ఖర్చులకుగాను రూ.40 లక్షల చెక్కులు మిగతా వారు నేడు ప్రగతీభవన్‌లో తీసుకోవాలని సూచన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశమున్నట్లు ప్రచారం బీ ఫామ్‌లు అందని అభ్యర్థుల్లో ఆందోళన న్యాయపరమైన అంశాల వల్లే కొన్ని సిట్టింగ్‌ ఎంఎల్‌ఏల స్థానాల్లో మార్పులు చేయాల్సి వొచ్చిందని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు.…

కేసీ ఆర్‌ బీమా…ప్రతి ఇంటికీ ధీమా

తెల్ల రేషన్‌ కార్డు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఆసరా పెన్షన్లు రూ. 3 వేలకు పెంపు…దశల వారీగా రూ. 5 వేలకు దివ్యాంగుల పెన్షన్లు వెంటనే రూ 5 వేలకు పెంపు…దశల వారీగా రూ. 6 వేలకు రైతు బంధు సాయం రూ.12 వేలకు పెంపు…దశల వారీగా…

తెలంగాణలో సర్వేలు ఏం చెబుతున్నాయి

  ఒకవేళ బిఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు రానిపక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి తప్పకుండా బిఆర్‌ఎస్‌కు సహకరిస్తుందంటున్నారు. ఫలితంగా రేపు జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ బిజెపికి సహరించే రీతిలోనే ఈ పార్టీలమధ్య అవగాహన ఉందని వాదిస్తోంది కాంగ్రెస్‌. దానికి తగినట్లు ఏబిపి సి వోటర్‌ సర్వేకూడా బిఆర్‌ఎస్‌కు ఈసారి 43 నుంచి 55 స్థానాలవరకే రానున్నట్లు…

పొన్నాల ఇంటికి మంత్రి కెటిఆర్‌

సిఎం కెసిఆర్‌ సూచన మేరకు బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం నేడు సిఎం కెసిఆర్‌ను కలిసిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర అసెంబ్లీకి ఇంకో నెలన్నరకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఆ దిశగా శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్‌…

నేడు హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ కు గులాబీ దళపతి కేసీఆర్

  అందరి దృష్టి హుస్నాబాద్ వైపు  సభకు భారీ ఏర్పాట్లు ..సర్వం సిద్దం  ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్  గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావానికి హుస్నాబాద్ వేదికైంది. సి ఎం కేసీఆర్ ఆదివారం హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిచనున్నారు. తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సి…

కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ కకావికలం

  *కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ కకావికలం *మేం ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళతాం *బీఆరెస్ కు మిగిలింది మరో 99 రోజులే *బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం వేర్వేరు కాదు… అంతా ఒక్కటే *100 శాతం ధరణిని రద్దు చేసి తీరతాం *ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం *టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయభేరి సభలో…

జాతీయవాదం ఎత్తుకున్నందుకే …ఈడీ, సీబీఐ దాడులు ..!

‘‘ ‌నేడు మోదీ  అదే ఫ్యూడల్‌ ‌పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్‌ ‌పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్‌…