దళిత పేదరికానికి దేశం సిగ్గుపడాలి..

ఎన్నికలొస్తే ఆగం కావొద్దు ..ఆలోచించాలి ..చర్చ పెట్టాలి అభివృద్ధి మీ కళ్ళ ముందరన్నది ..అభ్యర్థి సతీష్ మీ బిడ్డ ..ఆశీర్వదించబడి హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం పార్టీ ప్రచార సభలో ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మండువ రవీందర్రావు,ప్రత్యేక ప్రతినిధి, వరంగల్ స్వాతంత్య్రం వొచ్చి ఏడు దశాబ్దాలు అయినా ఇంకా దళితులు పేదరికంలో ఉన్నారంటే దానికి…






