Tag BRS Party updates

‌ఘనంగా అధినేత కేసీఆర్‌ ‌జన్మదినవేడుకలు

వెల్లువెత్తిన అభిమానుల పుట్టినరోజు శుభాకాంక్షలు •భారీగా తరలివొచ్చిన అభిమానులతో కోలాహలంగా  ఎరవెల్లి నివాసం •మిన్నంటిన  జై కేసీఆర్‌ ‌జై తెలంగాణ నినాదాలు •శుభాకాంక్షలు స్వీకరిస్తూ ఫోటోలు దిగిన కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 :  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ ‌రావు  పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. అధినేతకు…

స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ‌ఫోకస్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ‌ఫోకస్‌ ‌పెట్టింది. లోకల్‌ ‌బాడీ ఎన్నికలకు కేడర్‌ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో వికారాబాద్‌ ‌జిల్లా నేతలతో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా…

ఉప ఎన్నికలకు సిద్ధం కండి

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు ‘సుప్రీమ్‌’ ‌గత తీర్పులే ఇందుకు నిదర్శనం పార్టీ నేతలకు ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌పిలుపు కెటిఆర్‌ ‌పిటిషన్‌ను 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ వర్కింగ్‌…

గ్రామ సభలంటేనే అధికారుల్లో వ‌ణుకు

ఎక్కడా చూసినా నిరసన సెగలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు.  గ్రామసభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనమ‌ని  హరీష్‌ రావు చెప్పారు.  జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట గ్రామ…

కాంగ్రెస్‌ది వంచన రాజ్యం

KTR

రైతుల శాపనార్థాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుంది ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ విమర్శలు ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన రాజ్యమని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకే రోజు నలుగురు రైతులను పొట్టనబెట్టుకున్న ప్రభుత్వమిదని మండిపడ్డారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమని…

కేసీఆర్‌ పాలనలో సంబురంగా సఫాయి కార్మికులు

KTR

మూడుసార్లు జీతాలు పెంచిన దేవుడు ఆయ‌న‌ అంగన్‌వాడీల జీతం రూ. 4500 ఉంటే రూ. 13650కు పెంచాం : బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌,  మాజీ మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో పనిచేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. సఫాయి అన్న..…

దిల్లీ ప్రజలను మోసం చేయాలని కుట్ర

Harish Rao

అమలు కానీ హామీలపై దిల్లీలో పచ్చి అబద్ధాలు మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 18 :  ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లి ప్రచారం చేస్తూ  పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఎలాగైతే మోసం చేశారో…

 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో కోతలు వొద్దు: మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : ఇం‌దిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్‌ ‌కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది…

 కెటిఆర్‌కు సుప్రీంలో చుక్కెదురు

క్వాష్‌ ‌పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం మరోమారు నోటీసులు ఇవ్వనున్న ఎసిబి న్యూదిల్లీ,ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఏసీబీ నమోదు…