Tag breaking news

సిఎం రేవంత్‌ను కలిసిన సిపి ఆనంద్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌గా నియమితులైన సివి ఆనంద్‌ ‌సిఎం రేవంత్‌ ‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఆయన జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. అయితే బాధ్యతలు తీసుకునేముందు కలియడం విశేషం. ఇటీవలే ఆయన కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆనంద్‌ ఇం‌తకాలం ఎసిబి డిజిగా ఉన్నారు. ఆయన గతంలోనూ…

పెన్షన్‌ అనేది భిక్ష కాదు.. హక్కుగా గుర్తించాలి!

ఇదేనా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఆర్థిక భద్రత!? పదేళ్లుగా ప్రధాని మోదీ  ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు కలిగింది అని చెప్పడానికి దాఖలాలు లేవు. ప్రధానంగా మధ్య తరగతి ప్రజలను దారుణంగా పీల్చి పిప్పి చేస్తున్నారు. రకరకాల పన్నులు, జిఎస్టీలతో వారి ఆర్ధిక  మూలాలను దెబ్బతీస్తున్నారు. దీనిపై చర్చించడానికి వేదిక లేకుండా పోయింది.…

కాళన్న యాదిలో

ఎక్కడ అన్యాయమున్నా అక్కడ ప్రత్యక్షమై వెరవక ఎదురొడ్డి నిలిచిన వాడా అన్నార్తుల ఆకలిని ఉన్నోళ్ళ దోపిడీని నిలదీసిన తిరుగు యోధుడా ! అన్నపు రాశులన్నీ ఒక ప్రక్క అన్నార్తులంతా మరో ప్రక్క అంటూ అస్తవ్యస్త వ్యవస్థ నగ్నత్వాన్ని ప్రజల గొంతుకకు ప్రతిరూపమై సిసలైన ప్రజాకవిగా అలతి మాటలతో అనల్ప భావాలను పలికించి తెలుగు గుండెల్లో గుడిగా…

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తాం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి శషబిషలు లేవు.   తాము అధికారంలోకి వొచ్చాకే స‌చివాల‌యంలోకి జ‌ర్న‌లిస్టుల‌కు అనుమ‌తి అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిటేష‌న్ కార్డుల‌, ఇళ్ల ప‌ట్టాలు హెల్త్ కార్డులు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ కి  భూమి స్వాధీన  పత్రాల అందజేత  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,…

తెలంగాణ ఉద్యమనేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

సిఎం రేవంత్‌ ‌రెడ్డి దిగ్బ్రాంతి మంత్రి కోయటి రెడ్డి, హరీష్‌ ‌రావు, తదితరుల నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌తెలంగాణ మలి దశ ఉద్యమంలోనే కాకుండా నాటి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 52 ఏళ్లు. ఆయన కొంత…

భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించండి

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌వాడ వాడల వెలిసే గణేష్‌ ‌మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్బంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌ ‌సహా…

పిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తీవ్ర కసరత్తు తర్వాత అధిష్టానం ఖరారు

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ…

డిఎస్సీ తుది కీ విడుదల

త్వరలోనే ఫలితాల వెల్లడికి విద్యా శాఖ కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌తెలంగాణలో 11,062 టీచర్‌ ‌పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించిన డీఎస్సీ-2024 పరీక్షల తుది ఆన్సర్‌ ‌కీని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్‌, ‌సెకండరీ…

కేంద్రం ఆదుకోవాలి తక్షణ సాయం అందించాలి

 ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి తక్షణ మరమ్మతులు, పనులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06:  రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని…