Tag breaking news

20 ‌లక్షల మందికి మొండిచేయి

•100% రుణమాఫీ పూర్తి చేశామన్నది డొల్లమాటలే •రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రే చెప్పారు.. •సీఎం బండారం మరోసారి బట్టబయలైంది •బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎక్స్ ‌వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 లక్షల మందికి రుణమాఫీ…

పీకల్లోతు నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ

రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిజామాబాద్‌ ‌రీజియన్‌ ‌లో ఎలక్ట్రిక్‌ ‌బస్సుల ప్రారంభం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌04: ‌పీకల్లోతు నష్టాల నుంచి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నిజామాబాద్‌ ‌నిజామాబాద్‌ ‌రీజియన్‌ ‌లో 13 ఎలక్ట్రిక్‌ ‌బస్సులను శుక్రవారం ఆయన…

మూసీ నది ప్రక్షాళన ఆగ‌దు..

స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కెటిఆర్‌ ‌మంత్రిగా ఉన్న సమయంలో మూసీ అభివృద్ధి నిధి కింద రూ.వేయి కోట్ల లోన్లు తీసుకున్నారన్నారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని అన్నారు.హైదరాబాద్‌ ‌లోని నోవాటెల్‌…

లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర దర్యాప్తు టీం

ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ తిరుమల లడ్డూపై సుప్రీం కీలక నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో శుక్రవారం  సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు…

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యమా?

Loknaik' Jayaprakash Narayan

వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు… దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయన సీబీఐ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌)లో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. సీబీఐ పనితీరుపై విమర్శలు కొత్తేమీ కాదు. దేశంలో 1975 జూన్‌ 25న ఎమర్జన్సీని విధించాక వ్యవస్థల నిర్వీర్యానికి పాలకులు బరితెగించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన…

విద్యా హక్కు పరి రక్షణ అందరి బాధ్యత

Today is World Teacher's Day

ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 5 అక్టోబర్, 1966 నాటిది. ఉపాధ్యాయులను మరియు వారి వృత్తిని ప్రభావితం చేసే సమస్యలను విశ్లేషించడానికి ఫ్రాన్స్‌లోని పారిస్‌ లోని ఉపాధ్యాయుల స్థితిగతులపై ప్రత్యేక ఇంటర్‌ గవర్నమెంటల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా…

ఓ అందాల మేఘమా!

andhala meghamaa

ఆకాశంలో ఆవిరి మేఘమా అంబరాన అందాల రూపమా కారు మబ్బై గర్జించే మేఘమా గాలి కెరటాలకే భీరువువై పోతావా దూది పింజమై దూరాలకు తేలిపోతావా! నింగి క్రింద నువ్వో మొగులు ఎండకు నువ్వో గొడుగు వానకు నువ్వో మొయిలు ఇంద్రధనస్సు కు నువ్వో వెండి తెర! గగనంలో జలతారు తేరు అప్సరసలు విహరించు విహారాల తీరు…

పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు

Family Digital Card

వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ముందుకు… ఇక అన్ని ప‌థ‌కాలకు ఒకే కార్డు.. డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 119…

యువతి అదృశ్యం కేసుపై హైకోర్టు ఆగ్రహం

పోలీసుల తీరుపై ఆగ్రహించిన న్యాయ‌స్థానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌2 (ఆర్‌ఎన్‌ఎ): ‌నగర పోలీసులపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. యువతి మిస్సింగ్‌ ‌కేసులో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం చేసిన అధికారులకు చురకలంటించింది. కేసు విషయంలో సీనియర్‌ అధికారిని నియమించాలంటూ చెప్పినా సరే నిర్లక్ష్యం వహించడంపై మండిపడింది. కుమార్తె కోసం తండ్రి పడుతున్న…