Tag breaking news

ఉమ్మడి పౌరస్మృతితోనే ఏకభావన సాధ్యం!

ప్రస్తుత రాజకీయాలు కులాల కుంపట్లు రగిలించడమే లక్ష్యంగా వేడెక్కుతున్నాయి.  తాజాగా బిసి కులగణనే ఇందుకు నిదర్శనం. దేశంలో పౌరులంతా ఒక్కటే అన్న భావన రాకుండా రాజకీయ పార్టీలు చాలా తెలివిగా తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రజల్లో కులమతాలు, వర్గ విభేదాలు లేకుండా అంతా భారతీయులమే అన్న భావన లేకుండా చేస్తున్న వారిలో విపక్షాలు ముందు వరసలో…

ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులు విడుదలెప్పటికో!!!

విద్య అనేది మన దేశం లో  పురాతన కాలం నుంచి సైతం అతి ప్రాముఖ్యమైనదిగా భావించేవారు. విద్య కు కు విజ్ఞానాన్ని బోధించే వారికి సైతం అధిక ప్రాముఖ్యతని ఇచ్చేందుకు అవకాశం ఉండేది. అందుకే అప్పట్లోనే మనదేశంలో నలంద మరియు తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాం,  అంతేకాకుండా మన దేశం లో మొదట నుండి…

విపక్షాల విమర్శలు.. స్వీయపార్టీలో కలహాలమధ్య నలుగుతున్న కాంగ్రెస్‌

 ( మండువ రవీందర్‌రావు ) తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్న తరుణంలో ఆపార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించడంతో క్యాడర్‌ అయోమయానికి గురవుతున్నది. నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చివరకు దాడులకు దారితీస్తున్నది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా…

యథావిధిగా గ్రూప్‌-1 ‌మెయిన్స్ ఎగ్జామ్‌

సింగిల్‌ ‌బెంచ్‌ ‌తీర్పును సమర్థించిన డివిజన్‌ ‌బెంచ్‌ ‌వాయిదా కోరుతూ వేసిన పిటిషన్ల డిస్మిస్‌ ‘‌సుప్రీమ్‌’‌ను ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు ‌తెలంగాణ గ్రూప్‌ 1 ‌పరీక్ష రాసే అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టు షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ 1 ‌మెయిన్స్ ‌పరీక్షకు హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలన్న గ్రూప్‌ – 1 అభ్యర్థుల రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు డివిజన్‌…

మూసీ పునరావాస మహిళా సంఘాలకు చేయూత

రూ.3.44కోట్ల నగదు చెక్కుల పంపిణీ నిర్వాసితులకు అండగా ఉంటామన్న మంత్రి మంత్రి సీతక్క ‌మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు…

ఉత్సాహంగా సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీలు

CM Cup 2024 torch relay rallies with excitement

పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న యువ క్రీడాకారులు నాగర్ కర్నూల్,  వనపర్తి జిల్లా కేంద్రాల్లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడా ర్యాలీలు నిర్వ‌హించారు.  శుక్రవారం  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన టార్చ్ రిలే కార్యక్రమంలో కలెక్టర్ బి.సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ లు ముఖ్యఅతిథిలు గా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కబడ్డీ, వాలీబాల్, ఫుట్…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం

ఇళ్ల మంజూరులో సాయం అందించండి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వ గృహ నిర్మాణ శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీతో భేటీ పేద‌ల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి వీలైనంత వ‌ర‌కు స‌హాయం అందించాల‌ని రెవెన్యూ, హౌసింగ్ , స‌మాచార పౌర సంబంధాల…

సుప్రీమ్‌’ ‌చరిత్రలో మరో కొత్త అధ్యాయం

ఇక లైవ్‌ ‌స్ట్రీమింగ్‌లో కేసుల విచారణ ప్రత్యేక యాప్‌ ‌ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు  ‌సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై ‘సుప్రీమ్‌’‌లో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్‌ ‌స్ట్రీమింగ్‌ ‌చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ క్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.…

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలి

ఫ్యాక్టరీతో వొచ్చే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ‌తా.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నిర్మల్ జిల్లా దిలావ‌ర్ పూర్ మండలం దిలావ‌ర్ పూర్ – గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌ను నిలిపివేయాల‌ని ప్రొఫెస‌ర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజాగళం పేరుతో దిలావ‌ర్ పూర్ మండల కేంద్రంలో…