రక్తదానం ప్రాణదానంతో సమానం…
వరంగల్ యూత్ క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 24 : రక్తదానం ప్రాణదానంతో సమానమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. భవన నిర్మాణాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రెడాయి సంస్థ సభ్యులను ఎమ్మెల్యే నాయిని రెడ్డి అభినందించారు. ఆదివారం హనుమకొండలోని కేయూసీ క్రాస్…