Tag BJP Party

హిందూ దేవాలయాలపై దాడులు దుర్మార్గం

నిమ్మకు నీరెత్తినట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ప్రభుత్వం గవర్నర్‌ను కలిసి విన్నవించిన బిజెపి బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌21: ‌హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరెతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్‌  ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించడం సరికాదన్నారు.  సోమవారం ఉదయం…

విజ‌య‌ద‌శ‌మి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌స‌రా శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంద‌ని, సత్యం, సదాచార మార్గంలో…

విమోచనోత్సవాలపై ఇంతకాలం రాజకీయం

Kishan Reddy flag host at parade ground

పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరించిన కిషన్‌ రెడ్డి నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇది అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అమరజవాన్ల స్తూపం,…

You cannot copy content of this page