Tag BJP leaders

గూండాల్లా  కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ఆగ‌డాలు..

Union Minister Kishan Reddy

పోలీసుల స‌మ‌క్షంలోనే బిజెపి కార్యాల‌యంపై దాడి కాంగ్రెస్ తన తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. కేంద్రమంత్రి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7 : బీజేపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని కేంద్రమంత్రి,…

ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్‌

రుణామఫీపై రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఇందిరాపార్క్ ‌వద్ద ధ‌ర్నాలో బిజెపి నేతల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ఇచ్చిన హామీలు మరిచావా? మరిచిపోయినట్లు నటిస్తున్నావా’.. అంటూ భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి.. సీఎం రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని…

రాహుల్‌ పాపులారిటీని చూసి ఓర్వలేని బీజేపీ!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం విపక్ష నేతగా రాహుల్‌కి ఉండదా?  దేశాన్ని రక్షించుకోవాలని మాట్లాడడం కూడా తప్పేనా?  రాహుల్‌ని దూషించే పద్ధతికి బీజేపీ స్వస్తి చెప్పాలి రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడికెళ్లినా రాజకీయాలే చేస్తారు. రాజకీయాలు మాట్లాడుతారు. అమలాపురం నుంచి అలస్కా వరకు ప్రతి రాజకీయ నాయకుడు వోట్ల రాజకీయం దృష్టిలో పెట్టుకుని…

బిజెపి నేతలపై కవిత పరువు నష్ట దావా

33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ ‌దాఖలు ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత.. బీజేపీ నేతలపై…

సామూహిక అత్యాచార కేసును సిబిఐకి అప్పగించాలి

డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన బిజెపి బృందం హైదరాబాద్‌, ‌జూన్‌ 4 : ‌జూబ్లీహిల్స్ ‌బాలిక సామూహిక అత్యాచార కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని భాజపా డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు భాజపా ప్రతినిధుల బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని కోరినట్లు భాజపా నేతలు తెలిపారు. ఈ…

You cannot copy content of this page