ఉపముఖ్యమంత్రి సీపీఆర్ఓ మధుసూదన్ గుండెపోటు తో మృతి

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో సోమవారం అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో కన్నుమూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని…



