Tag #BhattiVikramarka

ఉపముఖ్యమంత్రి సీపీఆర్ఓ  మధుసూదన్ గుండెపోటు తో మృతి 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు  చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో సోమవారం అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో కన్నుమూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి  మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని…

అన్ని రంగాల నిపుణుల స‌మ‌ష్టి కృషి

“తెలంగాణ రైజింగ్ 2047” -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పన ఏ కొద్దిమందో గదిలో కూర్చొని చేసిన పని కాదు, విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమ‌ష్టి సృష్టి. ఈ విజన్ పత్రం ఒక శాఖ పని కాదు, ఒక నిపుణుల బృందం రాసింది కాదు.…

విజయవంతమైన తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్ 

ఫోటో : ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా( Olectra) ఎలక్ట్రికల్ కారును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. స్వయంగా కారు నడిపిన సీఎం, అనంతరం ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబు. తొలి రోజున చారిత్రాత్మకంగా పెట్టుబడులు  ఆర్థిక సదస్సులో పెట్టుబడుల వెల్లువ  ఒకేరోజు…

ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ప‌త్రం

– తెలంగాణ రూపాన్ని మార్చే 3ట్రిలియ‌న్‌ – క్యూర్‌, ప్యూర్‌, రేర్ తెలంగాణ అభివృద్ధి క‌థ‌ -2047 నాటికి నెట్ జీరో మా ల‌క్ష్యం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ విజన్ డాక్యుమెంట్  మూసివేసిన గదుల్లో రాసిన పత్రం కాదు, ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలు, పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి…