Tag bandi sanjay

భార‌త్ – భూటాన్ స‌రిహ‌ద్దులో కొత్త‌గా ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’

Bandi Sanjay

ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ భూటాన్ తో ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ముందడుగు ఇరుదేశాల మ‌ధ్య‌ సత్సంబంధాలు మ‌రింత‌ బలోపేతం ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌, న‌వంబ‌ర్ 7 : భారత్–భూటాన్ దేశాల మధ్య మధ్య గురువారం చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. అసోంలోని దరంగా వద్ద గ‌ల భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభమైంది.…

తిట్లు, ఆరోపణలు బంద్‌ ‌చేద్దాం

అభివృద్ధిపై ఫోకస్‌ ‌పెడదాం కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అబివృద్ధి కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం…బాధ్యత తీసుకుంటా గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర, దేశాభివృద్ధి కులంలో పేదలను ఆదుకుంటేనే కుల సంఘాలకు మనుగడ కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 8 : ఎన్నికలైపోయినందున ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్‌…

బీజేపీలో పాత కొత్త కలహాలు

‘పార్టీ విత్ ఏ డిఫరెన్స్’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు.. ‘‘మంచి…

రాష్ట్రానికి మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

దేశంలో ప్రధాని పరువు ఇంత దిగజారిపోయిందా? రాముడి ఫోటోతో కాదు ఆయన ఫోటోతో వోట్లు అడగాలి అభివృద్ధి గురించి అడిగితే ఇంటింటికీ రాముని ఫోటోలు, అక్షింతలు పంపిస్తారా? హిందూ గాళ్లు, బొందుగాళ్లు అన్న కేసిఆర్‌ను ప్రజలే బొంద పెట్టారు తల్లి ప్రస్తావన తీసి బండి తన బొంద తనే తవ్వుకున్నాడు కరీంనగర్‌ దీక్షలో బండి సంజయ్‌పై…

అలుగు’ పారేనా… ‘వెలిచాల’ వెలిసేనా..

కరీంనగర్ ఎంపీ సీట్ పై కాంగ్రెస్ లో వీడని ఉత్కంఠ గెలుపు లక్ష్యంగా అధిష్టానం కసరత్తు కరీంనగర్ (జగిత్యాల), ప్రజాతంత్ర, మార్చి 27: కరీంనగర్ ఎంపీ సీటు కు అభ్యర్థుల ఎంపిక పై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ వీడటం లేదు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్, బిజెపిలు తమ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ…

ఎవరెన్ని విమర్శలు చేసినా బిజెపిదే భవిష్యత్‌

పార్లమెంటులో క్లీన్‌ స్వీప్‌ చేస్తాం బిజెపి నేత ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ఎన్ని విమర్శలు వొచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా బీజేపీకి ప్రజలు ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన…

బండి సంజ‌య్ కు ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సంపూర్ణ మద్దతు : కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల

ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ బండి సంజ‌య్ ను హిందు హృదయ్ సామ్రాట్ ఫైర్ బ్రాండ్ గా, పవర్ బ్రాండ్ గా, తెలంగాణ బీజేపీ ఇమేజ్ ట్రాన్స్ఫార్మర్ బ్రాండ్ గా, నలభై యేండ్లు…

కేసీఆర్‌….‌ క్యాన్సర్‌ ‌కంటే డేంజర్‌

క్యాన్సర్‌ ‌మూడోదశకు చేరితే ఎంత డేంజరో… కేసీఆర్‌ 3‌వ సారి సీఎం అయితే అంతకంటే డేంజర్‌ నట్టేట ముంచిన బీఆర్‌ఎస్‌ ‌కు ఓటేస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ‌కమార్‌ చేవెళ్ల,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌క్యాన్సర్‌ ‌వ్యాధి కంటే డేంజర్‌ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ…

పప్పు’గా మారిన రాష్ట్ర బిజెపి!

‘‘ఇటు రాష్ట్రంలో అధికార బిఆర్‌ఎస్‌, అటు కేంద్రంలోని అధికార బిజెపి, ఇద్దరిదీ ఒకటే భయం. రాహూల్‌ ‌గాంధీ. అతడిని ‘పప్పు’ గా హేళన చేసిన బిజెపి నేడు రాష్ట్రంలో తానే ‘పప్పు’గా మారడం ఒక విషాద పరిణామం. కానీ అది తెలంగాణకు ఎంతో ఉపశమనం.’’ – కందుకూరి రమేష్‌ ‌బాబు భారతీయ జాతీయ పార్టీ తాజాగా…