Tag Andhra Pradesh politics

టీఎంసీ విచ్ఛిన్నం: చంద్ర‌బాబుకు ఒక హెచ్చరికా?

“ప్రమాద సంకేతాలు అన్ని వైపులా కనిపిస్తున్నాయి. పాత తమిళ పార్టీలు తమ పట్టును కోల్పోతున్నాయి, టీఎంసీ కాంగ్రెస్‌లో తిరిగి విలీనం కావాలనేంతగా నిరాశలో ఉంది, ఇక పవన్‌ కళ్యాణ్ అయితే ఆంధ్ర కేబినెట్ సమావేశాలకు ఎందుకు హాజరుకావాల‌ని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.ఆంధ్రాలో మరో బలమైన ప్రాంతీయ పార్టీ ప్రస్తుతం ఎన్నికల ఓటముల గాయాలతో సతమతమవుతూ, బీజేపీ కి…

రెండు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ మరింత చిచ్చు రగిల్చారు? 

“బిడ్డ పోయినా పురిటి వాసన మిగిలినదన్నట్లు రెండు వేపుల సైలెంట్ అయినా సోషల్ మీడియా మాత్రం యధావిధిగా వికటాట్టహాసం చేస్తోంది. సోషల్ మీడియా రెండు వేపుల రెచ్చిపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించుతోంది. సోషల్ మీడియా ఏదైనా మిగిల్చి ఉంటే  పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కాస్త పూర్తి చేశారు..” ఆంధ్రప్రదేశ్…

ఇది నాలుగు కోట్ల ప్రజల ‘అయ్య జాగీరే’!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం నాటి ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అంతకుమించి తెలంగాణ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు  సభ పెట్టాలనుకున్న జనసేనకు హైకోర్టులో షాక్‌ ‌తగిలింది. హైకోర్టులో వేసిన హౌస్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం  మధ్యాహ్నం…

‘కల్తీ ‘ కమిటీ ..!

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ ఛార్జ్ షీట్, ఇతర ల్యాబుల్లో లడ్డూ, నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని నిర్ధారణ జరిగింది. అంటే ఆవు, పంది, చేప కొవ్వు, నూనె లాంటి పదార్థాలు కలపలేదని తేల్చేసింది. ఇన్నేళ్లుగా జరుగుతున్న వ్యవహారంలో సీబీఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన స్పష్టత..…

శ్రీ బాగ్ ఒడంబడిక ఇంకా ఎందుకు కెలుకుతోంది?

   “శ్రీ శైలం బదులు సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చేపట్టి ఉంటే రద్దు కాబడిన కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగుకు వచ్చే ఏడెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. తర్వాత చరిత్ర ప్రత్యేకించి చెప్ప పనిలేదు. దురదృష్టమేమంటే సుదీర్ఘ కాలం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నా  ఫలితం హళ్లికి హళ్లి…

ఏపీ కేంద్రంగా బీజేపీ కుట్రలు.!?

“తెలంగాణలో నమోదైన కేసులను ప్రభుత్వం అనుమతి లేకుండా డైరెక్ట్‌ సీబీఐ విచారణ చేసే అకాశం లేదు..మనీ లాండరింగ్‌, అవినీతి అభియోగాలు లేకుండా ఈడీ ఎంటర్‌ కాదు.అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మనీలాండరింగ్‌ లేదు.అవినీతి లేదు..కాబట్టి సీబీఐ, ఈడి ఎంటర్ అయి కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసే చాన్స్‌ లేదు..కానీ ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని కేసు నమోదు…