Tag Andhra

రాజకీయ కాలకేయుల మితి మీరిన జోక్యం

 “ఒక్క ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో రాజకీయ జోక్యం మితిమీరడంతో పథకాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులే కాంట్రాక్టర్లుగా అవతరించడం ఈ జాడ్యానికి మూల హేతువు. ఎన్నికల్లో నేతల గెలుపుకు కాంట్రాక్టర్లే పెట్టుబడుదారులు కావడంతో ప్రభుత్వాధి నేతలు కూడా…

సిఎం కేసీఆర్ ఫోటోలతో ఆర్టిస్టు  ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర..

*సిఎం కేసీఆర్ పట్ల అభిమానం చాటుకున్న ఆంధ్రా కు చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ రామాంజనేయ రెడ్డి.. ఏడు రోజుల పాటు సాగిన సైకిల్  ప్రయాణం.. *శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చిన ఆర్టిస్టు బృందాన్ని సాదరంగా ఆహ్వానించి, అభినందనలు తెలిపిన మంత్రి కెటిఆర్.. దివ్యాంగుడుగా అనేక కష్టాలననుభవించి స్వయం కృషితో పెయింటింగ్ ఆర్టిస్ట్ గా ఎదిగిన…