Tag agriculture

గ‌త రెండేళ్ల‌లో వ్య‌వ‌సాయ‌రంగానికి ప్రాధాన్య‌త‌

– రైతుల సంక్షేమ‌మే ల‌క్ష్యం – రాష్ట్రంలో వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ‌కు అవ‌కాశాలు – ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను ప్రోత్స‌హించాలి – అధికార్ల‌కు సూచించిన మంత్రి తుమ్మ‌ల‌ గత రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింద‌ని మంత్రి తుమ్మ‌ల అన్నారు. “తెలంగాణ వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్” నివేదికపై చర్చించడానికి నేడు…

మ‌ద్ద‌తు ధ‌ర ప‌థ‌కంలో 25% ప‌రిమితి తొల‌గించాలి

Thummala Nageshwar Rao

మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ ఎస్ లో చేర్చాలి ఆయిల్‌పామ్‌, ప‌త్తిరైతుల‌పై కేంద్ర వాణిజ్య విధానాల ప్ర‌భావం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు తుమ్మ‌ల లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రి తుమ్మ‌ల (Thummala…

నాటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయి వరి సాగు

bhatti vikramarka

కాలేశ్వరంతోనే వరి సాగు పెరిగిందంటూ బిఆర్ఎస్ అస‌త్య ప్రచారం.. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు ఒకే రోజు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 19 : కాలేశ్వరంతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర దృష్టితో…

వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది..

  వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం     భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్…

వ్యవసాయరంగంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చాం

క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ 5.68 లక్షల మందికి రూ. 115.33 కోట్ల ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సిడీ క్యాంపు కార్యాలయంలో బటన్‌ ‌నొక్కి విడుదల చేసిన ఎపి సిఎం జగన్‌ వ్యవసాయరంగంలో తాము కొత్త ఒరవడిని తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.2020-21 సీజన్‌ ‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి…