Tag #Adivasi #Rally #Bhadrachalam

రౌడీ ఇజం పెరిగిపోయింది: బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కేటీఆర్  జిల్లా…

Adivasi Day: ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

– ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించిన గిరిజన నాయకులు, అధికారులు భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఆదివాసీలు (Adivasi) అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఐటీడీఏ ముందు ఉందని, మరిన్ని సంక్షేమ పథకాలను వారికి ఐటీడీఏ ద్వారా అందిస్తున్నామని ఐటీడీఏ పీవో రాహుల్‌ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో(Bhadrachalam) ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని…