లైడిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా?:

ఏసీబీ నోటీసులివ్వడంపై కేటీఆర్ స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: ఫార్ములా ఈ-రేస్ కేసులో తనకు ఏసీబీ విభాగం నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను సోమవారం ఉదయం 10 గంటలకు దర్యాప్తునకు హాజరవుతానన్నారు. ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ‘నేను నగదు…
