సీఎం రేవంత్ ను క‌లిసిన మంత్రి జూప‌ల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 :  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టూరిజం, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిష‌న్ శాఖ‌ల మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖ‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం శాఖ‌ ఎండీ వ‌ల్లూరి క్రాంతి మంగ‌ళ‌వారం మ‌ర్యాపూర్వ‌కంగా క‌లిశారు. రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఆధ్వ­ర్యంలో సరూర్‌న­గ­ర్‌ మై­దా­నం­లో మంగ‌ళ‌వారం నిర్వహించిన మెగా బతు­క­మ్మ కా­ర్య­క్ర­మం దిగ్విజ‌యంగా జ‌రిగి గి­న్ని­స్‌ వర­ల్డ్‌ రి­కా­ర్డు­లు సాధించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని వారు క‌లుసుకుని ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *