Category Uncategorized

స్వయం సమృద్ధి స్వప్నాలు సాకారం అయ్యేనా!

సెమికండక్టర్‌(అర్థ వాహకం), కంప్యూటర్‌, మైక్రో లేదా ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ రూపంలో ఇన్ఫర్‌మేషన్‌  కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసిటి) ఉపకరణాల ముఖ్య భాగాలుగా ప్రపంచ మానవాళి ముందు మరో ప్రపంచాన్ని నిలుపుతున్నాయి. నేటి అత్యాధునిక డిజిటల్‌ విప్లవంతో దేశ సరిహద్దులు రేఖలు/కంచెలు చెరిగి పోయి, దూరాలు అర్థరహితం కావడంతో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోవడం చూస్తున్నాం. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌…

హరించుకు పోతున్న మన ఆర్థిక స్వాతంత్య్రం!

ప్రభుత్వపు ఆస్తులను మొత్తం అమ్మిపారేయాలన్న విధానం గత పాతికేళ్లకు పైగా అమలు జరుగుతోంది. ఈ అమ్మకాలు ఇటీవల మరింతగా పుంజుకొన్నాయి.  ప్రభుత్వ ఆర్థిక క్రియాకలాపాలలో అత్యంత ప్రధానమైనది ‘విక్రయించడం’  అన్న అభిప్రాయం అతార్కికం కాదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వేతరులకు విక్రయించే కార్యక్రమం నిరంతరం వేగవంతం అవుతుండడం ఈ అభిప్రాయానికి ప్రాతిపదిక.  ‘ప్రభుత్వరంగ పారిశ్రామిక వ్యవస్థ’ పూర్తిగా…

సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన పి.వి.

మాజీ ప్రధానమంత్రి కి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళులు  సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన ఘ‌నత మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని దిల్లీలోని త‌న అధికారిక నివాసంలో పి.వి. చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఉమ్మ‌డి…

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ పర్యటన

నలుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జాతీయ రహదారులు, వైద్యారోగ్య, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సమస్యల పరిష్కారంపై దృష్టి.. లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరు సమాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 27: రాష్ట్రంలో ‌దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నడుం బిగించారు. ఈ…

పేదల‌కు మెరుగైన వైద్యం మా బాధ్య‌త‌

డిఎంహెచ్ఓలు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా ఉండాలి.. ప్ర‌జారోగ్యాన్ని బ‌లోపేతం చేస్తున్నాం.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27 : రాష్ట్రంలో పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామని, డిఎంహెచ్ఓ లు ప్రజలకు జవాబుదారీతనం గా ఉండాలని, ప్రైవేటు…

స్పీకర్‌తో విపక్ష నేత రాహుల్‌ ‌భేటీ

ఎమర్జెన్సీ ప్రస్తావనపై అభ్యంతరం స్పీకర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌ ‌పార్టీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 27: ‌లోక్‌సభ స్పీకర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమర్జెన్సీ పై ఓం బిర్లా చదివిన తీర్మానం లోక్‌సభలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ లో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ గురువారం స్పీకర్‌…

టిపిసిసి చీఫ్‌ ‌కోసం కాంగ్రెస్‌ ‌కసరత్తు

తన పదవీకాలం ముగిసిందన్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎవ‌రిని నియమించినా కలిసి పనిచేస్తా.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానన్న తృప్తి సోనియాతో మధుయాష్కీ, మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ల భేటీ టిపిసిసి కోసం పోటీ పడుతున్న పలువురు సీనియర్‌ ‌నేతలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27: ‌టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందనే ప్రచారం…

సీతారామ ప్రాజెక్ట్ ‌విజయ్‌ ‌మాదంటే.. మాదే

కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌నేతల పరస్పర ప్రకటనలు కెసిఆర్‌ ‌కల సాకారమైందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచారన్న కాంగ్రెస్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌27: ‌సీతారామ ప్రాజెక్ట్ ‌విజయ్‌ ‌మాదంటే..మాదే అంటూ.. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌నేతల పరస్పర ప్రకటనలు గుప్పించారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతం అవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆనందం…

‘సీతారామ’ ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతం

గోదావరి వద్ద మంత్రి తుమ్మల పూజలు అధికారులు, ఇంజనీర్లకు మంత్రి అభినందనలు ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్‌27:ఉమ్మడి ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్టు సీతారామా ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. గురువారం నిర్వహించిన ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతంగా పూర్తయ్యింది. ప్రాజెక్టులోని మొదటి పంపు నుంచి గోదావరి జలాలను ట్రయల్‌ ‌రన్‌లో విడిచి పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ…